Home » High Court
నామినేషన్ ప్రక్రియలో హింసాకాండ చెలరేగడం, దీనిపై గవర్నర్ సీపీ ఆనంద బోస్కు, మమతాబెనర్జీకి మధ్య మాటలయుద్ధం చోటుచేసుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇకపోతే బెంగాల్లో పంచాయతీ ఎన్నికల కోసం కేంద్ర బలగా�
గతంలో పాలనా వ్యవహారాల అధికారిని నియమించాలని ఆర్బీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను ఆర్బీఐ అమలు చేయలేదని వాటాదారులు హైకోర్టును ఆశ్రయించారు.
భర్త, పిల్లలను వదిలేసి వేరే వ్యక్తితో కలిసి ఉంటున్న భార్యపై భర్త పిటీషన్ వేశాడు. ఆ పిటీషన్ ను విచారించిన కోర్టు అతనికి షాకిచ్చింది.
ఆర్బీఐ మాస్టర్ సర్క్యూలర్లు అన్యాయంగా ఉన్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. ఏ ప్రాతిపదికన రుణ గ్రహీతల ఖాతాలను బ్యాంకులు మోసపూరిత ఖాతాలుగా తేల్చుతున్నాయని ప్రశ్నించారు.
డిప్లొమా కోర్సుల ఫీజుల నియంత్రణపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి )హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
అలాగే భారత పౌరుడిని తప్పుడు కేసులో అరెస్టు చేసిన కేసులో ఎలాంటి చర్యలు తీసుకున్నారో కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అన్నారు. మంగళూరు పోలీసులు కూడా సరైన విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంటూ విచారణను జ�
స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులు మాయంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హై కోర్టు ఆదేశించింది.
ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూర్ చేస్తే సుప్రీంకోర్టు దాన్ని సవరించింది. బెయిల్ రోజులను కుదించింది. దీంతో మాగుంట రాఘవకు షాక్ తగిలింది.
డింపుల్ హయతి పై ఇటీవల పోలీస్ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు హైకోర్టుకి చేరింది. తన పై కేసుని కొట్టేయాలి..
గ్రూప్ 1 పరీక్ష 11 సంవత్సరాల తర్వాత జరుగుతోందని కోర్టుకు పిటిషనర్లు తెలిపారు.