Home » High Court
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. మూడు కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన మూడు పిటీషన్లను డిస్మిస్ చేసింది.
అంగళ్లు కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ విషయంలో తాము జోక్యం చేసుకోబోము అంటూ సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీంతో సుప్రీంకోర్టులో కూడా ఏపీ సర్కార్ కు ఎదురు దెబ్బ తగిలింది.
పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ తగిన జాగ్రత్తలు తీసుకోలేదని హైకోర్టు తెలిపింది. అభ్యర్థుల డేటాను సేకరించడంలోనూ టీఎస్పీఎస్సీ విఫలమైందని పేర్కొంది.
మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు రాజస్థాన్లో యోగా గురువు రామ్దేవ్బాబాపై పోలీసులు కేసు నమోదు చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణల కేసుపై విచారించాల్సిందిగా రాజస్థాన్ హైకోర్టు రామ్దేవ్ను అక్టోబర్ 5వతేదీన బార్మర్ చోహ్తా�
బుద్వేల్ భూముల వేలంపై స్టే నిరాకరించిన హైకోర్టు
బార్ అసోసియేషన్ లో విబేధాలున్నాయని ధర్మాసనం తెలిపింది. అందరూ ఏకాభిప్రాయంతో వస్తే వాదనలు వింటామని చెప్పింది.
భర్త నల్లగా ఉన్నాడని భార్య అతన్ని వేధించారు. దీనిపై అతను కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు నోటీసులు
కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ 2018లో కాంగ్రెస్ నేత లక్ష్మణ్(Lakshman) హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల సమయంలో రీకౌంటింగ్ జరిపించాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇప్పటికే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. వనమా వెంకటేశ్వరరావు ఎన్నికపై జలగం వెంకట్రావు పిటిషన్ వేశారు. వనమాపై కోర్టు అనర్హత వేటు వేసింది.