Home » High Court
రెండో పెళ్లి చేసుకుంటే నా కూతురు భవిష్యత్తు ఏం కావాలి? అని భయపడ్డాడు. మొదటిభార్యకు విడాకులు ఇవ్వనన్నాడు. అతను మంచివాడా? చెడ్డవాడా? పరిస్థితులకు అనుగుణంగా మారి ఆమెను మోసం చేశాడా? అతనిని నమ్మిన మహిళదే తప్పా?
అమ్నేసియా పబ్ కేసులో వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు నిందితుడిగా ఉన్నాడు. గతంలో అతనికి పోటెన్సీ టెస్టు చేసి, మేజర్ గా పరిగణించాలని జువైనల్ కోర్టును పోలీసులు కోరారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన జువైనల్ కోర్టు.. నిందితుడిని మేజర్ గా పరిగణిస్తూ ఆ
ఏఈ పేపర్ ద్వారా రూ.31 లక్షలు కలెక్ట్ చేశారని వెల్లడించింది. అన్ని పేపర్ లు కలిపి రూ.42 లక్షలు లావాదేవీలు జరిగినట్లు తెలిపింది.
పేపర్ లీకేజీ తో చాలా పరీక్షలు రద్దు చేసినట్టు కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి టీఎస్పీఎస్సీ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టులు చేశారు. అనంతరం ఈ కేసును సిట్కు బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతున్న కారణంగా ఈ పి
హైకోర్టును ఆశ్రయించిన భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డి
ప్రేమించినవాడు హత్య కేసులో దోషిగా నిర్దారణ అయి జైలులో శిక్ష అనుభవిస్తున్నా ఆమె ప్రేమ తగ్గలేదు. ప్రేమించినవాడినే పెళ్లి చేసుకోవాలనుకుంది.అందుకోసం కోర్టును ఆశ్రయించింది.నేరస్థుడిని వివాహం చేసుకుందని సమాజం అనుకున్నా ఫరవాలేదు..నేను ప్రేమి�
కరీంనగర్ లోని ఆయన నివాసం వద్ద అర్ధరాత్రి బండి సంజయ్ ను అరెస్టు చేశారు. ఆయన్ను అరెస్టు చేసి యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ప్రధాని మోదీకి విద్యార్హతలకు సంబంధించిన వివరాలు తెలపాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు తెలిపింది. విద్యార్హతల వివరాలు తెలపాలన్న ఆదేశాలను కూడా కొట్టేసింది.
కేసు విచారణ త్వరగా చేపట్టాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది. ఈ అంశంలో దాఖలైన అన్ని కేసుల విచారణను జూలై 11న చేపడతామని కూడా కోర్టు తెలిపింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం ఈ కేసును
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మాజీ మంత్రి హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిలో భాగంగా కేంద్రం గతంలో 10 శాతం రిజర్వేషన్లపై ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసు విచారణ ముగిసినట్టు పిటిషనర్ కోర్టుకు తెల�