Home » High Court
AP Panchayat Elections .. SEC Writ Petition on High Court Judgment : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎస్ఈసీ వెనక్కి తగ్గలేదు. కోర్ట్ తీర్పుపై ఎస్ఈసీ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. కరోనా వ్యాక్�
postponement of local body elections in AP will be heard in the high court today : ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలన్న ప్రభుత్వ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై.. ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య విభేదాలు నెలకొన్నాయి .. స్థాని�
Fire accident in Telangana High Court : తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం (జనవరి 9,2021) హైకోర్టులోని అడ్మిన్ బల్డింగ్ లో మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన హైకోర్టు సెక్యూరిటీ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది సకాలంలో స
AP government petitions High Court : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో పంచాయితీ ముదిరింది. పంచాయతీ ఎన్నికల ష్యెడ్యూల్పై స్టే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లో ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేసింది. అయితే… ఇవాళ సమయం ము�
Nimmagadda vs.AP government : నిమ్మగడ్డ రమేష్కుమార్కు, ఏపీ ప్రభుత్వ పెద్దలకు మధ్య వివాదం తలెత్తడానికి కారణం ఏమిటి? నిమ్మగడ్డపై గవర్నర్కు ఫిర్యాదు చేయడం, పదవి నుంచి తొలగించే వరకు పరిస్థితి ఎందుకు వెళ్లింది? ఎస్ఈసీగా నిమ్మగడ్డకే అధికారాలు ఇవ్వాలని హైకోర్
AP government angry over SEC decision : పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపై ఏపీ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కరోనా వ్యాక్సినేషన్కు సిద్ధమవుతున్న సమయంలో… షెడ్యూల్ ఇవ్వడం ఏంటని మండిపడుతోంది. ఎస్ఈసీ నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని ఏపీ సర్కార్ భావిస
Arup Kumar Goswami sworn in as the Chief Justice of the AP High Court : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ గవర్నర్ హరిచందన్.. కొత్త న్యాయమూర్తితో ప్రమ
irregularities in the distribution of flood relief : వరదసాయం పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారణకు అంగీకరించింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ రాసిన లేఖను హైకోర్టు పిల్గా విచారణకు స్వీకరించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అవ�
High Court serious about New Year celebrations in Telangana : తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలపై రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయ్యింది. ఇతర రాష్ట్రాల్లో నిషేధం విధించినా… తెలంగాణలో వేడుకలకు ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించింది. బార్లను, పబ్లను విచ్చలవిడిగా… ఓపెన్ చేసి ఏం చేయ�