High Court

    ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

    January 8, 2020 / 07:51 AM IST

    ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ఎన్నికల నిర్వహిణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ పై ఉత్కంఠ

    January 7, 2020 / 08:20 AM IST

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని..ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇస్తే ఎలా అని హైకోర్టు ప్రశ్నించారు.

    మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ

    January 3, 2020 / 03:51 PM IST

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిగా అసబద్ధంగా, తప్పులతడకగా ఉందంటూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

    నాంపల్లిలో నేటి నుంచి నుమాయిష్

    January 1, 2020 / 03:31 AM IST

    హైదరాబాద్ నగర ప్రజలను 46 రోజులపాటు  అలరించేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్ లో నేటినుంచి నుమాయిష్  ప్రారంభమవుతోంది. ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు.  నుమాయిష్‌ను ప్రతి ఏటా దాదా

    సంక్రాంతి కోడిపందేలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

    December 25, 2019 / 04:07 AM IST

    సంక్రాంతి వస్తుందంటే.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి జిల్లాల్లో హడావుడి విపరీతంగా ఉంటుంది. గోదావరి జిల్లాల్లో కోడిపందేల గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగ�

    మమతకు హైకోర్టు షాక్...ఆ ప్రకటనలు నిలిపివేయండి

    December 23, 2019 / 11:41 AM IST

    వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్ కతా హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌరసత్వ నమోదు(NRC)కి వ్యతిరేకంగా తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వం టీవీల్లో ఇస్తున్న ప్రకటనలను హైకోర్టు తప్పుబట్టింది. బెంగాల్ ప్రభుత్వం  ఎన్ఆర్సీకి �

    అమరావతి కోసం లాయర్ల పోరాటం

    December 23, 2019 / 01:37 AM IST

    సీఎం జగన్ ప్రకటించిన మూడు రాజధానుల ప్రకటనపై అమరావతి ప్రాంతాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఇవాళ(23 డిసెంబర్ 2019) నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు కోర్టు విధులను బహష్క�

    దిశ నిందితుల శవాలకు రెండ్రోజుల్లో రీ పోస్టుమార్టం

    December 21, 2019 / 08:44 AM IST

    దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశంపై విచారణ చేపట్టి వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీకి ఆదేశాలిచ్చింది. ఇందులో ఓ మార్పు చేసింది. రీ పోస్టు‌మార్టంను తెలంగాణ రాష్ట్రేతరులతోనే నిర్వహించ

    అసోంలో ఇంటర్నెట్ సేవలు పునరుద్దరణ

    December 20, 2019 / 12:30 PM IST

    గురువారం సాయంత్రం నుంచి అసోంలో మెబైల్ ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్దరించాలంటూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలనంటూ అసోం ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను శుక్రవారం(డిసెంబర్-20,2019)గౌహతి హైకోర్టు కొట్టివేసింది. గురువారం సాయంత్రం 5గంటల నుంచి �

    దిశ నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో వాదనలు

    December 20, 2019 / 12:14 PM IST

    దిశ నిందితుల ఎన్ కౌంటర్ పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ జరిగింది. నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి.

10TV Telugu News