High Court

    మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోర్టు ధిక్కరణ కేసులో సంచలన తీర్పు

    January 30, 2020 / 05:02 AM IST

    మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వంలో ఉన్న అధికారులకు జైలు శిక్ష, జరిమానా విధించింది.

    ఏపీ ప్రభుత్వంపై హైకోర్టులో పిల్

    January 30, 2020 / 03:49 AM IST

    రాజధాని కేసులను వాదించేందుకు న్యాయవాదికి 5 కోట్లు ఇస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని…. హైకోర్టులో పిల్‌ దాఖలైంది. అమరావతి మండలం వైకుంఠపురానికి చెందిన సుధాకర్‌ బాబు దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. కోటి రూపాయలు అడ్వాన్సుగా చెల్లించాలని �

    నూతన సచివాలయం నిర్మాణంపై నిర్ణయానికి హై కోర్టు గ్రీన్ సిగ్నల్

    January 27, 2020 / 12:35 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో నూతన సచివాలయ నిర్మాణానికి  డిజైన్లు, బడ్జెట్ పై తుది  నిర్ణయం తీసుకోడానికి హై కోర్టు ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  దీనిపై హై కోర్టులో సోమవారం విచారణ జరిగింది. సచివాలయ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, ప్లా�

    మూడు రాజధానులు, CRDA రద్దుపై హైకోర్టులో విచారణ

    January 23, 2020 / 05:39 PM IST

    మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ ఫిబ్రవరి 26కు వాయిదా పడింది. రెండు కేసులపై.. హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి.

    3 రాజధానులపై హై కోర్టులో నేడు విచారణ

    January 22, 2020 / 05:33 AM IST

    ఆంధ్రప్రదేశ్ ను 3 రాజధానులుగా ఏర్పాటు చేసే అంశంపై  బుధవారం హై కోర్టులో విచారణ జరగనుంది.  ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ  రాజధాని రైతులు హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని 37 మంది రైతులు కోరారు. సీఆర�

    ఓయూ ప్రొ.కాశీం అరెస్ట్‌పై హైకోర్టులో పిటిషన్

    January 18, 2020 / 03:58 PM IST

    ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం అరెస్ట్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ నివాసంలో విచారణ జరిగింది. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

    రాజధాని రైతులకు ఊరట : గడువు పెంచమని సీఆర్డీఏను ఆదేశించిన హైకోర్టు

    January 17, 2020 / 03:35 PM IST

    రాజధాని  ప్రాంత రైతులు తమ సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకోటావికి ఇచ్చిన గడువును పెంచాలని హై కోర్టు సీఆర్డీఏను ఆదేశించింది. తమకు ఇచ్చిన గడువు సరిపోవటంలేదని దాన్ని పెంచాలని కోరుతూ రాజధాని రైతులు హై కోర్టులో  పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై �

    అమరావతిలో మహిళలపై పోలీసులు తీరు పట్ల హైకోర్టు సీరియస్

    January 17, 2020 / 09:44 AM IST

    ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో 144 సెక్షన్ అమలు,  పోలీస్ యాక్ట్ 30 అమలు, విజయవాడలో ధర్నా చేసిన మహిళల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల  హైకోర్టు తప్పు పట్టింది. అమరావతి రైతులు, న్యాయవాదులు,మహిళలు  హై కోర్టులో దాఖలు చేసిన పిటీషన్లపై శుక్�

    అమరావతిలో 144 సెక్షన్ అమలుపై హైకోర్టు ఆగ్రహం 

    January 13, 2020 / 10:46 AM IST

    అమరావతి గ్రామాల్లో ప్రభుత్వం 144 సెక్షన్..పోలీస్ యాక్ట్ 30 అమలుపై విధించటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కేసును సుమోటాగా స్వీకరించిన హైక్టోర్టు  అమరావతి గ్రామాల్లో ప్రభుత్వం 144 సెక్షన్..పోలీస్ యాక్ట్ అమలుపై పలు దృశ్యాలను పరిశీలించిన హైక�

    ఏపీ హైకోర్టుకు నలుగురు జడ్జీలు నియామకం

    January 11, 2020 / 02:13 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా రావు రఘునందన్‌రావు, బట్టు దేవానంద్, దొనడి రమేశ్, నైనాల జయసూర్య నియమితులయ్యారు. ఈ నలుగురి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జార�

10TV Telugu News