Home » High Court
కరోనా పరీక్షలు నిలిపివేయడాన్ని తెలంగాణ హైకోర్టు ఎండగట్టింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో పరీక్షలు నిలిపివేస్తున్నట్లు ప్రజారోగ్య డైరక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం ఆశ్చర్యకరం. ఐసీఎంఆర్ నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్ డైరెక్టర్ ఉత�
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పని చేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రధాన న్యాయవాది ఆదేశాల మేరకు బుధవారం హైకోర్టు కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు. హైకోర్టు పరిధిలోని అన్ని దిగువ కోర్టులో కూడా క
తెలంగాణలో కొత్త సెక్రటేరియట్(సచివాలయం) భవనం నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. పాత సచివాలయాన్ని కూల్చివేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు, కేబినెట్ నిర్ణయ�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలకు రంగులు వెయ్యడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై సు
రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. పంచాయతీ భవనాలకు వేసిన రంగులను తొలగించాలని ఆదేశించింది.
ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) అనుమానితులు రోజురోజుకు దేశంలోనూ.. తెలంగాణ రాష్ట్రంలోనూ పెరుగుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇదే విషయమై గట్టిగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇదిలా ఉంటే న్యాయస్థానాలు కూడా కరోన�
తెలంగాణలో కరోనా ప్రభావంపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించింది.
విశాఖపట్నం ఎయిర్పోర్టులో పోలీసుల తీరుపై హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది. ఈ సంధర్భంగా అధికార పక్షానికి ఒక రూలు ప్రతిపక్షానికి మరో రూలు ఉంటుందా చట్టం �
నటుడు, నిర్మాత, దర్శకుడు ప్రకాష్ రాజ్కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది..