Home » High Court
తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా..కోర్టు పలు ప్రశ్నలను సంధించింది. 2020, జులై 28వ తేదీ మంగళవారం జరుగుతున్న విచారణకు సీఎస్ సోమేశ్ కుమార్ హజరై రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర�
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా తిరిగి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జగన్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుని పరిశీలించాలని గవర్నర్ ప్రభుత్వానికి చెప్పారు. అయినా దీ�
రాజస్థాన్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. సచిన్ పైలట్ వర్గంపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశించటంపై.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు స్పీకర్ సీపీ జోషి. రాష్ట్రంలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభాన్ని నిలువరించేందుకే
రాజస్తాన్లో రాజకీయ సంక్షోభానికి కారణమైన తిరుగుబాటు నేత సచిన్ పైలట్కు రాష్ట్ర హైకోర్టులో భారీ ఊరట లభించింది. శుక్రవారం(జులై-24,2020) వరకు రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు రాజస్తాన్ స్పీకర్ను ఆదేశించింది. అనర్హ
తెలంగాణ సచివాలయం భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భవనాల కూల్చివేతను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. భవనాల కూల్చివేతకు పర్యావరణ శాఖ అనుమతి అవసరం లేదని కోర్టు తేల్చిచెప్పింది. �
రాజస్థాన్ అధికార కాంగ్రెస్లో రేగిన కల్లోలం హైకోర్టుకు చేరింది. అశోక్ గెహ్లోత్ నాయకత్వంపై తిరుగుబావుటా ఎగురేసిన వారిపై అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేయాలంటూ.. నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సచిన్ పైలట్ వర్గం రాజస్థాన్ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిది. ప్రభుత్వ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ప్రభుత్వ వ్యవహార�
హైకోర్టు నుంచి అనుమతి రావడంతో హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత పనులు షురూ అయ్యాయి. ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో సోమవారం(జూలై 6,2020) అర్ధరాత్రి నుంచే భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత పనులు ప్రారంభించింది ప్రభుత్వం. కూల్చివేత ప
కరోనా వైరస్ నేపథ్యంలో విద్యాసంవత్సరం ప్రారంభం కానందున ప్రైవేటుస్కూళ్ల ఆన్లైన్ తరగతులపై ప్రభుత్వ వైఖరేమిటని విద్యాశాఖను హైకోర్టు ప్రశ్నించింది. ఆన్లైన్ తరగతులకు అనుమతి ఉందా? లేదా? చెప్పాలని పేర్కొంది. ప్రైవేటు స్కూళ్లు ఆన్లైన్ తరగ�
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కరోనా కేసులు వెలుగు చూడటంతో న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం అత్యవసర కేసులు మాత్రమే విచారణకు స్వీకరించనున్నట్లు తెలిపింది. వాటిని కూడా వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో విచారణ జరపాలని న