Home » High Court
త్రివేండ్రమ్ ఎయిర్ పోర్టు ను ప్రైవేటుకు అప్పగించడంపై కేరళ సర్కార్ సీరియస్ అయ్యింది. అభ్యంతరం వ్యక్తం చేసింది. సహకారం అందించలేమని నేరుగా ప్రధాన మంత్రికి లేఖ రాశారు కేరళ సీఎం పినరయి విజయన్. దేశంలోని మూడు విమానాశ్రయాలను ప్రైవేటు (అదానీ) కు అప్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని చేసిన పిటిషన్ న్యాయస్థానం విచారించింది. ఈకేసులో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్తో పాటు 16 మందికి నోటీసులు ఇష్యూ చేసింది. వారంతా వ్యక్తిగతంగా లేదా లాయర్ల ద్వ�
పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు అంశంలో ఏపీ హైకోర్టు జారీ చేసిన నోటీసులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం మరోసారి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు, స�
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఇళ్లపట్టాలు, మూడు రాజధానులపై స్టే విధించిన హైకోర్ట్.. తాజాగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఎందుకు విచారణ జరుపకూడదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీలో ముఖ్యుల ఫోన్�
ఇళ్ల పట్టాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యా సంస్థల భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ భూములను ఇళ్ల పట్టాలకు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీస�
రాజధాని నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయం కేంద్రానిదా? రాష్ట్రానిదా? అన్న విషయంపై అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రాలదే అని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రాజధానితో సహా అభివృద్ధి ప్రణ
కరోనా ట్రీట్ మెంట్ పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్టికనే ప్రైవేట్ ఆస్పత్రులు �
ఉద్యోగుల వేతన బకాయిలు వడ్డీతో చెల్లించాలని ఏపీ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. కరోనా వైరస్ తో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు 50 శాతం మాత్రమే చెల్లింపులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. విశ�
3 రాజధానులపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై గవర్నర్ ఇచ్చిన గెజిట్పై మంగళవారం స్టేటస్ కో విధిస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసిం�
ఎట్టకేలకు ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను మళ్లీ నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం 2020, జులై 31వ తేదీ గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన్ను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన�