High Court

    స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ, హైకోర్టు ఏం చెబుతుందో

    November 18, 2020 / 11:14 PM IST

    Andhra Pradesh Local body election controversy : ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న ఈ పరిస్థితుల్లో అంతా అనుకున్నట్టే అయింది.. ఓ వైపు ఎన్నికలు ఎలాగైనా జరగాల్సిందే అంటూ SEC నిమ్మగడ్డ రమేష్‌ పట్టుపడుతుంటే.. మరోవైపు అలా కుదరదంటూ రాష�

    ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

    November 17, 2020 / 02:14 PM IST

    Ap High Court suspends Endowments department issued memo : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హై కోర్టులో మరోసారి చుక్కెదురైంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి జన్మదినం సందర్భంగా నవంబర్ 18న 23 ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మర్యాదలు చేయాలంటూ దేవాదాయ శాఖ జా

    గ్రేటర్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు హైకోర్టు నిరాకరణ

    November 17, 2020 / 12:52 PM IST

    GHMC elections : జీహెచ్ఎంసీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రేటర్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు కోర్టు నిరాకరించింది. రిజర్వేషన్లు రోటేషన్ పద్ధతి లేకుండా ఎన్నికలు నిర్వహించడం చట్ట విరుద్ధమని పిటిష

    GHMC ఎన్నికలు : స్టే ఇవ్వలేమన్న హైకోర్టు, కారును పోలిన గుర్తు ఇవ్వొద్దన్న టీఆర్ఎస్

    November 16, 2020 / 11:51 PM IST

    GHMC Elections : జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడుంటాయ్.. ఇప్పుడిదే… జనాల నోళ్లలో నానుతున్న ప్రశ్న. ఓవైపు ఎన్నికల కోసం ఈసీ కసరత్తు చేస్తుంటే… న్యాయస్థానాల్లో పిటిషన్లు పడుతున్నాయి. అయితే.. గ్రేటర్‌ ఎన్నికలపై స్టే ఇవ్వబోమని హైకోర్ట్ స్పష్టం చేసింది. మరో�

    సోషల్ మీడియాలో హైకోర్టు జడ్జీలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై సీబీఐ కేసు

    November 16, 2020 / 06:31 PM IST

    CBI case on indecent posts : సోషల్ మీడియాలో ఏపీ హైకోర్టు జడ్జీలపై అసభ్యకర పోస్టులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. సీఐడీ నమోదు చేసిన కేసులను పరిశీలించింది. జడ్జీలు, కోర్టు తీర్పులపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై

    హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు… సిద్దిపేటలో ఎఫ్ఐఆర్‌పై క్వాష్ పిటిషన్

    November 12, 2020 / 05:33 PM IST

    Raghunandan quash petition : దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో సిద్దిపేటలో జరిగిన ఘటన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హైకోర్టును ఆశ్రయించారు. సిద్దిపేటలో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన బంధువుల ఇళ్లళ్లో రూ.18 లక్షలు లభించాయంటూ రెవెన్యూ అధ

    GHMC ఎన్నికల్లో ’ముగ్గురు పిల్లల నిబంధన’పై హైకోర్టులో పిటిషన్

    November 12, 2020 / 04:14 PM IST

    GHMC elections : ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలున్న వారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. శ్రీధర్ బాబు, మహ్మద్ తారీఖ్ వేసిన వ్యాజ్యాలపై గురువారం (నవంబర్ 12, 2020) కోర్టు విచారణ జరిపింది. మున్సిపా�

    దీపావళి టపాసులుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

    November 12, 2020 / 01:46 PM IST

    కరోనా వ్యాప్తి సమయంలో దీపావళి టపాసులు, సంబరాలపై ఇప్పటికే పలు రాష్ట్రాలు నిషేధం విధించగా.. తెలంగాణ రాష్ట్రంలో కూడా టపాసుల విక్రయంపై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ హైకోర్టు. దీపావళిపై తెలంగాణ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వేళ టపాకాయ�

    ప్రతి ఇంట్లోకి కరోనా వచ్చింది – హైకోర్టు

    November 12, 2020 / 11:41 AM IST

    Virus Touched Almost Every Household : దేశ రాజధానిని కరోనా భయపెడుతోంది. తొలుత తగ్గుతున్నట్లు అనిపించినా..క్రమ క్రమంగా ఉగ్రరూపం దాలుస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కాలుష్యానికి తోడు..వైరస్ విస్తరిస్తుండడంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం న�

    ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం, 16నుంచి కేసు ట్రయల్స్

    November 12, 2020 / 06:27 AM IST

    vote for note case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈనెల 16న ఓటుకు నోటు కేసు ట్రయల్స్‌ ప్రారంభించాలని ఏసీబీ కోర్టు నిర్ణయించింది. ఇదే క్రమంలో అభియోగాల నమోదుకు కొంత సమయం ఇవ్వాలని నిందితులు సండ్ర వెంకట �

10TV Telugu News