Home » High Court
Minister Kodali Nani Strong Warning : సీఎం జగన్ గురించి అవాకులు, చెవాకులు పేలినా..తగిన శాస్తి చెబుతామని, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి..సుప్రీం, హైకోర్టుల్లో కేసులు వేసి..గంటకు కోట్ల రూపాయలు తీసుకొనే లాయర్లు
తెలంగాణ హైకోర్టులో సోమవారం (నవంబర్ 9, 2020) అగ్రిగోల్డ్ కేసు విచారణ జరిగింది. రూ.20 వేల లోపు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీ డిపాజిటర్లకు ఏపీ ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తే అభ్యంతరం లేదన�
Graduate vote registration : పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఎన్నికల కమిషన్కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని, డిసెంబరు 1 నుంచి 31 వరకు ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తామని ఈసీ.. కోర్టుకు తెలిపింది. ఈ మేరకు కొత్తగా మరో నోటిఫ�
Corona again in Delhi : ఢిల్లీలో మరోసారి కరోనా వైరస్ కలకలం రేపుతున్నది. మూడోసారి వైరస్ విజృంభిస్తోంది. వరుసగా రెండో రోజు కూడా సుమారు 7 వేల వరకు కరోనా కేసులు వెలుగు చూశాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 6,715 కరోనా కేసులు, 66 మరణాలు నమోదయ్యాయి.
Allahabad : యువతీ యువకులు తమకు నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు వారికి ఉందని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. మతాంతర వివాహం చేసుకున్న ఓజంట వేసిన పిటీషన్ పై చేపట్టిన విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే..ఉత్తర�
Disha Encounter Film : కాంట్రవర్శీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తీస్తున్న ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమాను నిలిపేయాలని.. దిశ కేసు నిందితుల కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై.. సుప్రీంకోర్టు నియమించిన జ్యుడీషియల్ కమిషన్ను కలిశారు. దిశ ఎన్ కౌంటర్ సినిమా
UP: Allahabad HC: నేటి యువత ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రేమకు కులం..మతం తేడాలు లేవు. కానీ పెళ్లి చేసుకోవటానికి మాత్రం మతం అవసరమా? ప్రేమించుకున్నప్పుడు అవేవీగుర్తుకు రానిది పెళ్లికి మాత్రం మతం మార్చుకోవాలా? అది అంత అవసరమా? అన
Indian Air Force లో తాను ఎలాంటి వివక్ష ఎదుర్కోలేదని మాజీ లెఫ్టెనింట్ గుంజన్ సక్సేనా చెప్పుకొచ్చారు. గురువారం ఢిల్లీ హై కోర్టులో ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ఎయిర్ ఫోర్స్లో చేరడాన్ని దేశానికి సేవ చేసే అవకాశంగా భావించానని ఆమె అన్నారు. కార్గిల్ యుద్ధంతో స
తెలంగాణలో కరోనా పరీక్షలు, చికిత్సలపై హైకోర్టు విచారణ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. కరోనా మృతులపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించడం లేదు. కేసులు పెరుగుతున్నా.. మృతుల సంఖ్య 9,10 మాత్రమే ఉండటం అను
పెళ్లి చేసుకున్న కొద్ది గంటల్లోనే వరుడు జైళ్లకు వెళుతుండడం, ఖైదీలను పెళ్లి చేసుకుంటున్నామనే విషయం యువతులకు తెలిసే జరుగుతుందా ? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు. విచారణ జరపాలని జాతీయ మహిళా కమషన్ ను ఆదేశించారు. యావ�