Home » High Court
దిశ హత్య కేసు దర్యాప్తు మరింత వేగం కానుంది. దిశ హత్యకేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మహబూబ్నగర్ జిల్లా కోర్టులో ఫాస్ట్ట్రాక్
దిశ హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో కీలక మలుపు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అనుమతి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసుని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో నిందితులను వీలైనంత త్వరగా కఠినంగా శిక్షించాలని
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఆటంకాలు తొలగిపోయాయి. 73 మున్సిపాలిటీలపై తెలంగాణ హైకోర్టు స్టే ఎత్తివేసింది. జులై 7 జారీ చేసిన నోటిషికేషన్ ను కోర్టు రద్దు చేసింది. వార్డుల విభజన, ఓటర్ల లిస్ట్ సవరణలను మరోసారి చేపట్టాలని..ఎన్నికల సంబంధించి కొత్�
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఆ జీవోలో తప్పు ఏముందని ప్రశ్నించింది.
ఆర్టీసీ కార్మికులకు మరో షాక్ తగిలింది. వేతనాల చెల్లింపు విషయంలో హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించలేమని ప్రభుత్వం మరోసారి హైకోర్టుకు స్పష్టం చేసింది. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్టు – 7 ప్రకారం ఒక్క రోజు విధులకు హాజర�
ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. కార్మికులకు ఇచ్చే జీతభత్యాలపై పిటిషన్ దాఖలైంది. దీనిపై 2019, నవంబర్ 25వ తేదీ సోమవారం విచారించింది కోర్టు. అయితే..ఏజీ అందుబాటులో లేకపోవడంతో ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ సమయం కోర�
తెలంగాణ ఆర్టీసీ సమ్మె..కొన్ని రోజులుగా హాట్ టాపిక్. తెలంగాణ ప్రాంతంలో జరిగిన అతిపెద్ద సమ్మె ఇదే. 51 రోజులకు చేరుకుని నాట్ ఔట్ అంటోంది. 49 వేల 300 మంది కార్మికులతో ముడిపడిన వ్యవహారం కావడంతో పార్లమెంట్లో కూడా ప్రస్తావనకు వచ్చింది. జాతీయస్థాయిలో అం
50 రోజులుగా సమ్మె చేస్తున్న టీఎస్ఆర్టీసీ కార్మికులకు మరో షాక్ తగిలింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.