Home » High Court
ఆర్టీసీ సమ్మె కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి వీరు సమ్మెలో ఉంటున్నారు. సమ్మె..5 వేల 100 బస్సు రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. 2019, నవంబర్ 18వ తేదీ సోమవారం నాడు జరిగే విచారణపై సర్వాత్ర ఉత్క�
ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మపై కాంగ్రెస్ ఎంపీ , టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలు , కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నాయన్న ఆరోపణలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబధ్దం
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హన్మకొండ చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు ప్రవీణ్ కు శిక్ష తగ్గించింది హైకోర్టు. ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది కోరు. చివరి శ్వాస
తెలంగాణ ఆర్టీసీ కార్మికులదే విజయమన్నారు టీఎస్ ఆర్టీసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. సోమవారం హైకోర్టులో సమ్మె అంశం తేలుతుందని, ప్రభుత్వానికి మొట్టికాయలు పడడం ఖాయమన్నారు. సమ్మెపై విచారణ జరుపుతున్న సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందన్న�
ఆర్టీసీ సమ్మెలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ అఫిడవిట్ దాఖలు చేసింది. నవంబర్ 16వ తేదీ శనివారం ఎండీ సునీల్ శర్మ ఈ అఫిడవిట్ను దాఖలు చేశారు. కార్మికుల డిమాండ్లు పరిష్కరించలేమని మరోసారి తేల్చిచెప్పిం�
ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఆరుగురు ఎమ్మెల్యేలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా..ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. ఎన్నికలపై స్టే ఇవ్వాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం (నవంబర్ 15)న విచారణ చేపట్టిన ధర్మాసనం వారి విజ్ఞప్తిని తి�
ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైపవర్ కమిటీ నియామకం విషయంలో హైకోర్టుకి తన అభిప్రాయం తెలిపింది. హైపవర్ కమిటీ నియామకానికి ప్రభుత్వం నో చెప్పింది. హై పవర్ కమిటీ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభ�
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య పరువునష్టం కేసులో యూకే కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇమ్రాన్ఖాన్ మాజీ భార్య రెహామ్ ఖాన్ యూకే హైకోర్టులో వేసిన పరువునష్టం కేసులో విజయం సాధించారు. పాక్ సంతతికి చెందిన బ్రిటీష్ జాతీయురాలు ర�
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెపై విచారణ చేపట్టిన హైకోర్ట్ విచారణ మరోసారి వాయిదా పడింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇప్పటికే ప్రభుత్వానికి పలు సూచనలు చేసిన హైకోర్టు మరో ప్రతిపాదన చేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారానికి సుప్రీంక