Home » High Court
ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే అంశంపై.. ఉత్కంఠ కొనసాగుతోంది. రూట్ల ప్రైవేటీకరణపై 2019, నవంబర్ 22వ తేదీ శుక్రవారం హైకోర్టు ఇచ్చే తీర్పు తర్వాతే.. ప్రభుత్వం తుది నిర్ణయం వెల్లడించనుంది. దీంతో.. కోర్టు తీర్పు వెలువరిస్తుందన్న దానిప�
వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం కేసు మరోసారి హైకోర్టుకు చేరింది. పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ చెన్నమనేని హైకోర్టులో పిటిషన్ వేశారు.
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు చిక్కులు ఎదురవుతున్నాయి. చిత్ర టైటిల్ ప్రకటించినప్పటి నుంచి..ట్రైలర్, టీజర్లు వివాదాస్పదమౌతున్నాయి. తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తనను అవమానపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ కోర్టు మెట్లు ఎక్కారు ప్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చెల్లుబాటు కాని కుల ధ్రువీకరణ పత్రంతో ఎస్టీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారంటూ దాఖలైన పిటిషన్ను విచారించిన కోర్టు ఆమెకు ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. పుష్ప శ్ర
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన భారత పౌరసత్వం రద్దు చేస్తూ.. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నమనేని భారత పౌరసత్వానికి అనర్హుడని ప్రకటించింది. రమేష్ మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారన్న హోంశాఖ.. జర�
గ్రూప్-2 నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నియామకాలు చేపట్టవద్దని టీఎస్ పీఎస్ సీని ఆదేశించింది.
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో వాడివేడి వాదనలు జరుగుతున్నాయి. ప్ర్రైవేటీకరణ నిర్ణయాన్ని ఆర్టీసీ జేఈసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఆర్టీసీ కార్మికుల సమ్మె 47వ రోజుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా.. అన్ని డిపోల దగ్గర కార్మికుల నిరసనలు కొనసాగనున్నాయి. ఇక రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రవాణా రంగంలో రూట్లను ప్రైవేటీకరణ చేయొద్దని ఏ చట్టం చెబుతుందో తెలపా
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రవాణా రంగాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని ఏ చట్టమైన చెబుతుందా అని ప్రశ్నించింది.
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాడీవేడీ వాదనలు జరుగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకునేలా ఆదేశించాలన్న ఆర్టీసీ జేఏసీ న్యాయవాది వాదనపై కోర్టు కీలక వ్యాఖ్యలు