Home » High Temperature
Summer Effect : భానుడి భగభగలు..ప్రజల విలవిల
మండుతున్న ఎండలతో ఈ ఏడాది మెక్సికో దేశంలో మార్చి నుంచి ఇప్పటివరకు 112 మంది మరణించారు. భగ భగ మండే ఎండలతో మెక్సికోలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవడంతో వడదెబ్బతో 112 మంది మరణించారని మెక్సికో హెల్త్ సెక్రటేరియెట్ శుక్రవారం వెల్లడించింది....
విపరీతమైన వేడిగాలులతో ఉత్తర భారతావనిలో 98 మంది మరణించారు.ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కారణంగా 98 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన ఎండవేడిమి పరిస్థితులతో ఉక్కపోత కొనసాగుత
19వ శతాబ్దంతో పోలిస్తే.. భూఉపరితల ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 1.14 డిగ్రీలు పెరిగింది. ఈ భూతాపం.. ప్రతి పదేళ్లకు రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీల చొప్పున పెరుగుతోంది.
తెలంగాణలో భానుడి ప్రతాపం
పిట్టల్లా రాలుతున్న జనం
ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవచ్చు. అందుకే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 11 గంటల్లోపే...
అసలే కరోనా కాలం.. అందులోనూ వర్షాకాలం.. సీజన్ వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది.. అందుకే చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. పిల్లల్లో ఉన్నట్టుండి హై ఫీవర్ వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణం పొడిగా ఉండి సాధారణం కన్నా 2,3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతనమోదవతుందని అధికారులు చెప్పారు.
కరోనాకు తోడు ఆంధ్రప్రదేశ్ వాసులకు మరో ముప్పు పొంచివుంది. ఏపీలో రాగల రెండు రోజుల్లో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కె.కనకబాబు తెలిపారు.