Home » High Tension
ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ నామినేషన్ల దాఖలు ముగియడానికి కొద్ది రోజులు మాత్రమే గడువు ఉంది. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ పార్టీల్లో అసమ్మతి చల్లారడం లేదు. టికెట్ దక్కని వారు రెబెల్స్గా బరిలో దిగడం…అక్కడక్కడ ఆందోళనలు చేస్తుండడంతో ఆయా పార్ట�
ఎంపీ టికెట్ల కేటాయింపు తెలంగాణ కాంగ్రెస్లో చిచ్చు రాజేసింది. పెద్దపల్లి సీటును స్థానికేతరుడికి ఎలా కేటాయిస్తారంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. నిరాహార దీక్షకు దిగడంతో.. గాంధీ భవన్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పెద్దపల్లి ఎంపీ స్థాన�
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఉద్రిక్తతంగా మారింది. ఖగ్గల్లో ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి గాయపడ్డాడు. ఆయనతో పాటు ASI వేణుగోపాల్ కాలుకు గాయమైంది. కాల్పుల వల్లే ఈ పరిస్థితి అని తెలుస్తోంది. పోలీసులు ఘట
అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్ అట్టుడుకుతోంది. జనాలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు..నిరసనలు తెలియచేస్తున్నారు. స్థానికేతరులకు శాశ్వత నివాస ధృవపత్రాలు ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు. వీరు చేపడుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. వాహనాలకు నిప్ప�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు యమ రంజుగా సాగుతున్నాయి. ఓట్ల నమోదు..తొలగింపుపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. వివిధ జిల్లాల్లో టీడీపీ నేతలు ఇతరుల చేత సర్వేలు జరుపుతూ తమ పార్టీకి చెందిన వారివి..సానుభూత
గుంటూరు జిల్లా కొండవీడులో రైతు కోటయ్య మృతి రాజకీయంగా దుమారం రేపుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ నిమిత్తం పంటను నాశనం చేస్తున్న పోలీసులను కోటయ్య అడ్డుకున్నాడని..దీనితో వారు లాఠీలతో బాదడంతోనే కోటయ్య మృతి చెందాడని పలువ�
సూర్యాపేట : జిల్లాలోని కలకోవలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, టీఆర్ఎస్- సీపీఎం కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మునగాల మండలం కలకోవ గ్రామ పంచాయతీ అత్యం�
శబరిమలలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.ఈ క్రమంలో సీపీఎం..బీజేపీ నాయకుల ఇళ్లపై బాంబులు, రాళ్లతో ఆందోళన కారులు దాడులు విరుచుకుపడుతున్నారు. శబరిమలలో మహిళల అయ్యప్ప ఆలయ ప్రవేశంపై ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. ఇద్దరు మహిళలు స్వామి దర్శనం చేసుకున�