Home » High Tension
అమరావతి పర్యటనపై టీడీపీ చీఫ్ చంద్రబాబు స్పందించారు. అమరావతి పర్యటన వెనుక కారణాలు వెల్లడించారు. వైసీపీ కుట్రలను బయటపెట్టేందుకే తాను అమరావతిలో
టీడీపీ చీఫ్ చంద్రబాబు అమరావతి పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓవైపు స్వాగతాలు, మరోవైపు నిరసనలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రైతులు రెండు వర్గాలుగా
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ నిర్మానుష్యంగా మారింది. పోలీసులు ట్యాంక్ బండ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. టియర్ గ్యాస్, వాటర్ కేన్లను సిద్ధం చేశారు.
ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చిన చలో ట్యాంక్ బండ్ ఉద్రిక్తతకు దారి తీసింది. ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు. బారికేడ్లను తోసుకుని ట్యాంక్బండ్పైకి పరుగులు
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ కార్మికులు పిలుపునిచ్చిన చలో ట్యాంక్ బండ్ మధ్యాహ్నాం నుంచి ఉద్రిక్తంగా మారింది. ట్యాంక్ బండ్ పైకి ఆర్టీసీ కార్మికులు,అఖిలపక్ష నేతలు భారీగా చేరుకున్నారు. బారికేడ్లు,ఇన�
కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుండెపోటుతో మృతి చెందిన డ్రైవర్ నగునూరి బాబు అంతిమయాత్ర బస్ డిపోకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆర్టీసీ నేతలను, కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుం�
ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రగులుతోంది. ఆర్టీసీ డ్రైవర్ నంగునూరి ఆనంద్ బాబు హార్ట్ అటాక్తో మరణించడంతో.. ఆర్టీసీ జేఏసీ నేతలు చలో కరీంనగర్తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బంద్ పాటిస్తున్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మి�
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు అలజడి రేపుతున్నారు. ఉగ్రదాడులు, ఎన్ కౌంటర్లతో జమ్ముకశ్మీర్ లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. మూడు వేర్వేరు ప్రాంతాల్లో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు
జమ్ముకశ్మీర్లో హెటెన్షన్ నెలకొంది. పాక్ ఉగ్రమూకలు భారీ దాడులకు ప్లాన్ చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ప్రసంగం తర్వాత ఉగ్రమూకలు మరింత
ఇంటర్ బోర్డు దగ్గర విద్యార్థి సంఘాలు ఆందోళన కంటీన్యూ చేస్తున్నాయి. ఫలితాల్లో గందరగోళంపై బోర్డు ముట్టడించాయి. భారీ సంఖ్యలో వచ్చిన స్టూడెంట్స్ ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. తోపులాట..వాగ్వాదం తర్వాత బలవం