Home » High Tension
ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మూడు రాజధానులపై సీఎం జగన్ నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మూడు రాజధానులపై అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి 20 వాహనాలతో కాకినాడ బయలుదేరారు. పవన్ తో పాటు భారీగా జనసేన కార్యకర్తలు కాకినాడకు చేరుకుంటున్నారు. అటు కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటికి వ
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ నేతలను ఎన్ఎస్యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు.
షాద్ నగర్ కోర్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు భారీగా కోర్టు దగ్గరికి తరలి వస్తున్నారు. దిశ హత్యాచారం కేసులో నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్
డాక్టర్ ప్రియాంకరెడ్డి కేసులో నిందితులు దొరికినా.. ఆగ్రహ జ్వాలలు మాత్రం చల్లారలేదు. ఘోరం జరిగిన తీరు కూడా ఇందుకు ప్రధాన కారణం. ప్రియాంకపై అఘాయిత్యం చేసే
షాద్ నగర్ లో హై టెన్షన్ నెలకొంది. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిసరాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. నిందితులను చంపేయాలంటూ వేల సంఖ్యలో తరలివచ్చిన జనాలతో పీఎస్
షాద్ నగర్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డాక్టర్ ప్రియాంకరెడ్డి హంతకులను ఉరి తీయాలంటూ జనం రోడ్డెక్కారు. వేలాది మంది రోడ్డుపైకి వచ్చారు. ఆందోళనలు,
షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులు ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు, విద్యార్థులు పెద్ద
అమరావతి పర్యటనపై టీడీపీ చీఫ్ చంద్రబాబు స్పందించారు. అమరావతి పర్యటన వెనుక కారణాలు వెల్లడించారు. వైసీపీ కుట్రలను బయటపెట్టేందుకే తాను అమరావతిలో
టీడీపీ చీఫ్ చంద్రబాబు అమరావతి పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓవైపు స్వాగతాలు, మరోవైపు నిరసనలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రైతులు రెండు వర్గాలుగా