Home » High Voltage
పండగ పూట బీహార్ లో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో ముగ్గురు ట్రైనీ జవాన్లు మృతి చెందారు.
భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్-జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మధ్య మాటలయుద్ధం ముదురుతోంది. భీమవరం ఎమ్మెల్యే ఆగడాలు శృతిమించినట్లు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై గ్రంథి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ స్టేట్ రౌడీ అని.. అత
ఒడిషాలోని గంజాం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్ తో ఎనిమిది మంది మృతి చెందారు.
లో వోల్టేజ్, కరెంటు కోత కంప్లైంట్లు వింటూనే ఉంటాం. తొలిసారి పవర్ డిస్కంకు అరుదైన కేస్ ఎదురైంది. హై వోల్టేజితో కూడి కరెంట్ ను సప్లై చేసినందుకు జరిమానా ఎదుర్కొంది. ఈ ఘటన సికింద్రాబాద్ లో జరిగింది. సీతాఫల్మండిలో ఉంటున్న శివ కుమార్ భాస్కరన
అవును మీరు వింటున్నది నిజమే. అక్కడ స్విచ్ ఆఫ్ చేసినా, వేసినా కరెంటు వస్తోంది. ఇంట్లో ఉన్న వారికి ఏమి అర్థం కావడం లేదు. అసలు కరెంటు ఎలా వస్తుందో అర్థం కాలేక జుట్టు పీక్కున్నారు. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తెలియచేశాడు. సెల్ ఫోన్ ఛా�