Home » Hijab row
‘హిజాబ్ను వ్యతిరేకించే వాళ్లను ముక్కలు ముక్కలుగా నరికేసా’అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
'హిజాబ్' వివాదాన్ని పెద్దది చేయొద్దని..ఈ 'హిజాబ్' వివాదంలో కేసు కర్ణాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోందని..అక్కడ తీర్పు వచ్చే వరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది.
కర్నాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం కర్నాటకలో ఈ వివాదం ప్రకంపనలు రేపుతోంది. తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది.
హిజాబ్ ధరించి విద్యాసంస్థలకు వస్తామని ముస్లిం స్టూడెంట్స్ అడిగిన రిక్వెస్ట్ పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా పలువురు నేతలు కామెంట్లు చేస్తూనే ఉన్నారు.
విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేదాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్ తరపు వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నమ్మకం కావాలా.. చదువా అనే తరపు ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు ముస్లిం...
కర్ణాటక హిజాబ్ వివాదం రాజకీయ దుమారం రేపుతున్న క్రమంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
కర్ణాటక ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ హిజాబ్ అంశంపై స్పందించిన తీరుకు క్షమాపణలు చెప్తున్నారు. ఇండియాలో మహిళలు ముఖాలపై ముసుగు ధరించకపోవడాన్ని రేపు కేసులతో పోల్చడంపై క్షమించమని ...
హిజాబ్ ధరించకపోవటం వల్లే దేశంలో అత్యాచారాలు జరుగుతున్నాయని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలు చాలని.. ఇతరులెవరూ అవసరం లేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
హిజాబ్ వివాదమైన, మరే ఇతర జాతీయ వివాదమైన అది తమ దేశ అంతర్గత విషయమని..దయచేసి ఇందులో ఎవరు తల దూర్చవద్దని విదేశాంగ ప్రధాన కార్యదర్శి అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు.