Home » Hijab row
కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్కూల్స్, కాలేజీలు అన్నింటినీ మూడు రోజుల పాటు క్లోజ్ చేయాలని ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా మూడు రోజులు శాంతి, సామరస్యం పాటించాలని కోరారు.
విద్యార్థుల మధ్య సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో డ్రెస్ కోడ్ చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని ప్రభుత్వం ఓవైపు చెబుతుండగా.. విపక్షాల మాట వేరేలా ఉంది.
ఉడుపి జిల్లాలో విద్యార్థులు కాషాయ కండువాలు కప్పుకొని జై శ్రీరాం అని నినాదాలు చేయడంతో పరిస్థితి దిగజారకుండా కర్ణాటక ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.
బురఖా వ్యవహారంపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు పెద్దగా స్పందించడం లేదు. వారి మౌనం ఈ వ్యవహారంలో మరింత వత్తాసు పలుకుతున్నట్లు ఉందని ఆపార్టీ ఎమ్మెల్యే కనీజ్ ఫాతిమా విమర్శించారు.