Himachalpradesh

    ఢిల్లీని వణికిస్తున్న చలిగాలులు...పలు రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు

    January 9, 2024 / 08:13 AM IST

    దేశ రాజధాని నగరమైన ఢిల్లీతోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాలను చలిగాలులు వణికిస్తున్నాయి. ఢిల్లీలో మంగళవారం ఉదయం ఉష్ణోగ్రత 6 డిగ్రీలకు పడిపోయింది. దట్టమైన పొగమంచు పంజాబ్, యుపిని కప్పేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్,ఉత్తరప్రదేశ్‌లలో చలి

    Himachal Pradesh Elections: నేడు హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్.. బరిలో 412 మంది అభ్యర్థులు

    November 12, 2022 / 07:52 AM IST

    హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 55లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,21,409 మంది ఓటర్లు 80 ఏళ్లు పైబడిన వారు.  1,136 మంది వంద సంవత్సరాలు దాటిన వృద్ధులు ఉన్నారు. 68 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 412 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో 24 మంది మహిళా అ�

    Professor Posts : హిమాచల్ ప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

    October 27, 2021 / 04:46 PM IST

    అభ్యర్ధుల విద్యార్హతల విషయానికి వస్తే సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ ఉత్తీర్ణతతోపాటు, నెట్,స్లెట్ అర్హత సాధించి ఉండాలి.

    Himachal: హిమాచల్ ప్రదేశ్ లో 100 కోట్ల ఖర్చుతో ఫిల్మ్ సిటీ

    September 6, 2021 / 10:59 AM IST

    అభివృద్ది దిశగా అడుగులు వేస్తున్న హిమాచల్ ప్రదేశ్ రూ.100 కోట్ల ఖర్చుతో ఫిల్మ్ సిటీ నిర్మాణం చేపట్టనుంది.

    సీబీఐ మాజీ డైరక్టర్ ఆత్మహత్య

    October 7, 2020 / 09:46 PM IST

    Former CBI Director Ashwani Kumar Suicide సీబీఐ మాజీ డైరెక్టర్,మనిపూర్ అండ్ నాగాలాండ్ మాజీ గవర్నర్​ అశ్వినీకుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. హిమాచల్​ ప్రదేశ్​ శిమ్లాలోని తన నివాసంలో బుధవారం ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం

    రాత్రివేళ లడఖ్ సరిహద్దుపై రాఫెల్ నిఘా

    August 10, 2020 / 09:24 PM IST

    మొదటి విడతలో భాగంగా ఇటీవల ఫ్రాన్స్ నుంచి 5 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, భారత వాయుసేనలోని గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లోకి ఇటీవల కొత్తగా చేరిన ఐదు రాఫెల్ విమానాలు రాత్రి వేళ లడక్ సరిహద్దుపై నిఘా పెడుతున్నాయి.

    ఇన్నాళ్లు పొల్యూషన్ మనల్ని గుడ్డివాళ్లగా మార్చింది : మొదటిసారి హిమాచల్ పర్వతాలను చూస్తున్న జలంధర్ వాసులు

    April 4, 2020 / 09:12 AM IST

    ఎయిర్ పొల్యూషన్ కారణంగా దశాబ్దాల కాలంగా కనుమరుమైన ప్రకృతి అందాలను ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా మళ్లీ చూడగలుగుతున్నారు ప్రజలు. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా దాదాపు ప్రపంచదేశాలన్ని లాక్ డౌన్ లో ఉన్నాయి. లాక్ డౌన్ ల కారణం భారత్ సహా దాదాప�

    మా ఊరికి రావద్దు..మా హోటల్లో దిగొద్దు… కరోనా ఎఫెక్ట్

    February 7, 2020 / 02:47 AM IST

    చైనాలో  పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కల్లోలం సృష్టిస్తోంది. అంతుబట్టని ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా మొత్తం 635 మంది చనిపోయినట్టు చైనా వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. 2019డిసెం�

    నాడు MLAగా ఓటమి…నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు

    January 20, 2020 / 11:37 AM IST

    భారతీయ జనతా పార్టీ(BJP)కొత్త రథసారథిగా ఇవాళ(జనవరి-20,2020)జగత్ ప్రకాష్ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఏడు నెలల తర్వాత నడ్డా బీజేపీ అధ్యక్ష పగ్గాలు అందుకున్నారు. 2014 జులై నుంచి ఇప్పటివరకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అమి�

    ధర్మశాల ఉపఎన్నికలో బీజేపీ విజయం

    October 24, 2019 / 06:01 AM IST

    హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి విశాల్ నెహ్రికా విజయం సాధించాడు. బీజేపీ విజయంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మోడీ,అమిత్ షా నేతృత్వంలో బీ

10TV Telugu News