Home » Himanta Biswa Sharma
మన నాగరికత వివాదం ఇండియా, భారత్ చుట్టూ తిరుగుతోంది. బ్రిటిష్ వారు మన దేశానికి ఇండియా అని పేరు పెట్టారు. వలస వారసత్వాల నుంచి మనల్ని మనం విముక్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి
వలస వచ్చిన మియాల వల్లనే రాష్ట్రంలో అసోం గుర్తుపు, సంస్కృతీ, భూమి కోల్పోయామని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు బిశ్వ శర్మ అన్నారు.
అస్సాం కొత్త సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది. ఆదివారం బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి పేరు ప్రకటించింది.
కరోనా నుంచి కోలుకున్న 67 మంది అసోం పోలీసులు గౌహతి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (జీఎంసీహెచ్) లో పోలీసు సిబ్బంది తమ ప్లాస్మాను దానం చేశారు. దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణ కోసం రాత్రీ పగలూ డ్యూటీలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తు..అహర్నిశలు పోరాడ