-
Home » hina Border:
hina Border:
Indians at China Border: చైనా సరిహద్దుకు 50వేల మంది సైనికులను పంపిన ఇండియా!
June 28, 2021 / 09:45 AM IST
ఇండియా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఎన్నడూలేని విధంగా 50వేల అదనపు బలగాలను చైనా బోర్డర్ కు తరలించింది. 1962లో ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పటికీ తర్వాత భారత్ ఫోకస్ అంతా పాకిస్తాన్ మీద ఉండిపోయింది.