-
Home » Hindenburg Research
Hindenburg Research
'హిండెన్బర్గ్ రీసెర్చ్'ను మూసివేస్తున్నాం: కంపెనీ ఫౌండర్ నాథన్ అండర్సన్
తాము ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఎటువంటి బెదిరింపులుగానీ, ఆరోగ్య, వ్యక్తిగత కారణాలుగానీ లేవని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్పై ఎంపీ రఘునందన్ రావు ఫైర్
విదేశీ పత్రికలను మాత్రమే నమ్ముతారు రాహుల్ గాంధీ. దేశ ఆర్థిక వ్యవస్థపై దాడి చేసే హిండెన్ బర్గ్ పత్రికను నమ్ముతారు.
మరో బాంబు పేల్చిన హిండెన్ బర్గ్..! సెబీ ఛైర్ పర్సన్, అదానీ గ్రూప్ బంధం నిజమేనా?
హిండెన్ బర్గ్ ఆరోపణలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అసలు హిండెన్ బర్గ్ రిపోర్టులో ఏముంది? సెబీ చీఫ్, అదానీ గ్రూపు బంధం నిజమేనా?
Hindenburg : మరో ‘బిగ్ వన్’పై హిండెన్ బర్గ్ రిపోర్ట్ ..! ఈసారి బ్రహ్మాస్త్రం ఎవరిపైనో..!!
‘హిండెన్ బర్గ్’ (Hindenburg)రిపోర్టు అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ‘అదానీ (Adani)గ్రూప్ కంపెనీ షేర్ల పతనం’. అటువంటి ‘హిండెన్ బర్గ్’ మరో పెద్ద సంస్థపై గురిపెట్టింది. ‘‘త్వరలోనే కొత్త నివేదిక - మరో బిగ్ వన్ పై’’ అంటూ హిండెన్ బర్గ్ సంస్థ ట్విట్టర్లో ప్రకటించ
Gautam Adani: సుప్రీంకోర్టు నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గౌతమ్ అదానీ
గత మూడు రోజులుగా అదానీ గ్రూప్ షేర్లు అనూహ్యంగా పుంజుకుంటున్నాయి. గురువారంసైతం అదానీ షేర్ల జోరు కొనసాగింది. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ విల్మార్, అదానీ ట్రాన్స్ మిషన్లు అప్పర్ సర్క్�
Adani Group Stocks : అయ్యో అదానీ.. భారీ పెట్టుబడుల కోసం అదానీ గ్రూప్ ఎదురుచూపులు
హిండెన్ బర్గ్ నివేదిక ప్రభావం అదానీ గ్రూప్ ను ఇంకా కుదిపేస్తూనే ఉంది. స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు రోజురోజుకు పతనమవుతూనే ఉన్నాయి. దీనికి బ్రేక్ పడాలంటే మార్కెట్ లో విశ్వాసం పెరగాలి. అది జరగాలంటే అదానీ గ్రూప్ లోకి భారీగా పె�
Gautam Adani Group: హిండెన్బర్గ్ దెబ్బకు.. గ్రాంట్ థోర్న్టన్ను నియమించుకున్న అదానీ గ్రూప్
అదానీ గ్రూప్లోని కొన్ని కంపెనీల లెక్కలను ఆడిట్ చేసేందుకు స్వతంత్ర అకౌంటింగ్ ఆడిట్ సంస్థ గ్రాంట్ థోర్నటన్ (Grant Thornton) ను నియమించుకున్నట్లు తెలిసింది. హిండెన్బర్గ్ నివేదికలోని ఆరోపణలను తిప్పికొట్టేందుకు, అదానీ గ్రూప్ను మళ్లీ గాడిలో పెట్ట�
Rahul Gandhi: అదానీ గ్రూప్ వెనుక ఎవరున్నారు? రాహుల్ గాంధీ
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. అదానీ వ్యవహారంపై పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీల నేతలు చర్చకు పట్టుబడుతుండగా అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంపై రాహుల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అదానీ గ్రూప్ వ్యవహా�