మరో బాంబు పేల్చిన హిండెన్ బర్గ్..! సెబీ ఛైర్ పర్సన్, అదానీ గ్రూప్ బంధం నిజమేనా?

హిండెన్ బర్గ్ ఆరోపణలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అసలు హిండెన్ బర్గ్ రిపోర్టులో ఏముంది? సెబీ చీఫ్, అదానీ గ్రూపు బంధం నిజమేనా?

మరో బాంబు పేల్చిన హిండెన్ బర్గ్..! సెబీ ఛైర్ పర్సన్, అదానీ గ్రూప్ బంధం నిజమేనా?

Hindenburg Report : హిండెన్ బర్గ్.. ఈ పేరే ఓ సంచలనం. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకే కాదు అదానీ గ్రూప్ కి కూడా హిండెన్ బర్గ్ పేరు వింటేనే ఓ వైబ్రేషన్. ఏడాదిన్నర క్రితం భారత్ ను ఓ ఊపు ఊపేసింది హిండెన్ బర్గ్. యూఎస్ బేస్డ్ ఇన్వెస్ట్ మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఇప్పుడు మరో బాంబు పేల్చింది. సమ్ థింగ్ బిగ్ అంటూ ఓ ట్వీట్ ద్వారా హింట్ ఇచ్చి మరోసారి భారత్ ను కుదిపేసే రిపోర్ట్ రిలీజ్ చేసింది. సెబీ ఛైర్మన్ మాధవి పురి టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు చేశారు.

అదానీ గ్రూప్ షేర్ల వాల్యూని పెంచేందుకు వాడిన ఆఫ్ షోర్ పనులను సెబీ ఛైర్మన్, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని తెలిపింది. హిండెన్ బర్గ్ ఆరోపణలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అసలు హిండెన్ బర్గ్ రిపోర్టులో ఏముంది? సెబీ చీఫ్, అదానీ గ్రూపు బంధం నిజమేనా?

Also Read : ఏ ఆపదొచ్చినా అండగా ఉంటాం.. మిత్రదేశాలతో సన్నిహితంగా ఉండటమే భారత్ లక్ష్యం.. ఎందుకంటే?

పూర్తి వివరాలు..