-
Home » sebi
sebi
బంగారంపై పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి: సెబీ హెచ్చరిక!
బంగారం ఇప్పుడు పెట్టుబడిదారులకు నిజంగానే కాసుల వర్షం కురిపిస్తోంది. గత ఏడాది కాలంలో పసిడి ధరలు దాదాపు రెట్టింపు లాభాలను అందించడంతో, పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు గోల్డ్పై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే, ఈ హడావిడిలో చాలామంది కొన్ని చ
గోల్డ్లో పెట్టుబడులు పెడుతున్నారా..? హడలెత్తిపోయే షాకింగ్ విషయాలు.. ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్
Digital Gold ఇటీవల కాలంలో అనేక ప్రైవేట్ కంపెనీలు మొబైల్ యాప్ లు, వెబ్ సైట్ల ద్వారా డిజిటల్ బంగారాన్ని అమ్మడం ప్రారంభించాయి. డిజిటల్ గోల్డ్ ..
మనీలాండరింగ్ కేసు.. అనిల్ అంబానీ కంపెనీల్లో ఈడీ సోదాలు
క్రెడిట్ పత్రాలను బ్యాక్ డేటింగ్ చేయడం, సరైన పరిశీలన లేకుండా రుణాలు మంజూరు చేయడం, ఆర్థికంగా బలహీనంగా ఉన్న సంస్థలకు రుణాలు ఇవ్వడం వంటి అక్రమాలు జరిగాయి.
పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. ఇక ఒక్కో కేటగిరీకి 2 మ్యూచువల్ ఫండ్లు..? సెబీ ప్రతిపాదనతో ప్రభావం ఉంటుందా?
SEBI Mutual Funds : మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మ్యూచువల్ ఫండ్ (MF) పథకాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
బిగ్ అలర్ట్.. మార్చి 1 నుంచి కొత్త రూల్స్.. ఏయే మార్పులు జరిగాయో తెలుసుకోండి..
మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాలలో నామినేషన్ నిబంధనలలో సెబీ పెద్ద మార్పు చేసింది.
అనిల్ అంబానీకి సెబీ షాక్.. ఐదేళ్ల పాటు నిషేధం.. రూ. 25 కోట్ల జరిమానా..!
Anil Ambani : ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అనిల్ అంబానీ... ప్రస్తుతం ఏం చేసినా చేతికి షాక్ కొడుతోంది. రుణాల ముసుగులో నిధులు మళ్లించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలతో సెబీ చర్యలు చేపట్టింది.
సీఎం రేవంత్పై ఎంపీ రఘునందన్ రావు ఫైర్
విదేశీ పత్రికలను మాత్రమే నమ్ముతారు రాహుల్ గాంధీ. దేశ ఆర్థిక వ్యవస్థపై దాడి చేసే హిండెన్ బర్గ్ పత్రికను నమ్ముతారు.
బీజేపీ ఏకపక్ష నిర్ణయాలపై దేశవ్యాప్త పోరాటాలకు సిద్ధమవుతున్నాం- వైఎస్ షర్మిల
మైనారిటీల మనోభావాలను బీజేపీ దెబ్బతీసింది. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ మీద బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది.
మరో బాంబు పేల్చిన హిండెన్ బర్గ్..! సెబీ ఛైర్ పర్సన్, అదానీ గ్రూప్ బంధం నిజమేనా?
హిండెన్ బర్గ్ ఆరోపణలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అసలు హిండెన్ బర్గ్ రిపోర్టులో ఏముంది? సెబీ చీఫ్, అదానీ గ్రూపు బంధం నిజమేనా?
మూన్నెళ్లలో దర్యాప్తు పూర్తి చేయాలి.. అదానీ-హిండెన్బర్గ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
అదానీ - హిండెన్బర్గ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సెబీ విచారణను సమర్థించిన సుప్రీంకోర్టు.. మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సెబీకి ఆదేశాలు జారీ చేసింది.