Home » Adani Group
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం కూడా విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య ప్రారంభమయ్యాయి. అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదైన వ్యవహారంపై చర్చ జరపాలని ..
అదానీపై అమెరికాలో కేసు, ఆ గ్రూప్పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ ఫౌండేషన్ నుంచి విరాళాన్ని తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు.
భారత్ లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు భారత ప్రభుత్వ అధికారులకు రూ. 2,029 కోట్లు ($265 మిలియన్లు) లంచం ఇచ్చారని ఆరోపిస్తూ అదానీ గ్రూప్ చైర్ పర్సన్ గౌతమ్ అదానీ ..
కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తో కలిసి రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీతో సమా మరో ఏడుగురు 20ఏళ్లలో రెండు బిలియన్ డాలర్లు లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు
విదేశీ పత్రికలను మాత్రమే నమ్ముతారు రాహుల్ గాంధీ. దేశ ఆర్థిక వ్యవస్థపై దాడి చేసే హిండెన్ బర్గ్ పత్రికను నమ్ముతారు.
హిండెన్ బర్గ్ ఆరోపణలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అసలు హిండెన్ బర్గ్ రిపోర్టులో ఏముంది? సెబీ చీఫ్, అదానీ గ్రూపు బంధం నిజమేనా?
Jagadeesh Reddy: పాతబస్తీలో 45 శాతం బిల్లులు వసూలు అనేది పూర్తిగా అవాస్తవమని జగదీశ్ రెడ్డి తెలిపారు.
అదానీ - హిండెన్బర్గ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సెబీ విచారణను సమర్థించిన సుప్రీంకోర్టు.. మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సెబీకి ఆదేశాలు జారీ చేసింది.
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ ల మధ్య ఉన్న బంధం మరోసారి వెలుగుచూసింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధినేత శరద్ పవార్ అహ్మదాబాద్లో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని కలిశారు....