‘హిండెన్ బర్గ్’ (Hindenburg)రిపోర్టు అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ‘అదానీ (Adani)గ్రూప్ కంపెనీ షేర్ల పతనం’. అటువంటి ‘హిండెన్ బర్గ్’ మరో పెద్ద సంస్థపై గురిపెట్టింది. ‘‘త్వరలోనే కొత్త నివేదిక - మరో బిగ్ వన్ పై’’ అంటూ హిండెన్ బర్గ్ సంస్థ ట్విట్టర్లో ప్రకటించ
అదానీ గ్రూప్ స్టాక్ మానిపులేషన్ తదితర అక్రమాలకు పాల్పడిందని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ అనే సంస్థ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అదానీ గ్రూప్ సంపద పెద్ద ఎత్తున ఆవిరి అయిపోయింది. నెల రోజుల వ్యవధిలో అదానీ సగానికి పైగా ఆస్తులు �
గత మూడు రోజులుగా అదానీ గ్రూప్ షేర్లు అనూహ్యంగా పుంజుకుంటున్నాయి. గురువారంసైతం అదానీ షేర్ల జోరు కొనసాగింది. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ విల్మార్, అదానీ ట్రాన్స్ మిషన్లు అప్పర్ సర్క్�
అదానీ-హిండెన్బర్గ్ అంశంపై విచారణకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. రిటైర్డ్ జడ్జి అభయ్ మనోహార్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఓపీ భట్, జేపీ దేవ్ధర్, కేవీ కామత్, నందన్ నీలేక�
మంగళవారం హాంకాంగ్లోని గ్రూప్ బాండ్ హోల్డర్లకు అదానీ మేనేజ్మెంట్ ఆ ప్లాన్లను అందించింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ జనవరి 24 నాటి నివేదిక నుంచి ఏడు లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీలు 140 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. అయితే హిండెన్�
అదానీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల డబ్బులతో కేంద్రం ఆటలాడుతుందంటూ ఆరోపించారు. తన ట్విటర్ ఖాతా ద్వారా కేంద్రంపై కవిత ప్రశ్నల వర్షం కురిపించారు.
అదానీ గ్రూప్ వ్యవహారంపై విచారణ జరపాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్, సెక్యూరిటీస్, ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ఛైర్ పర్సన్ మధాబి పూరీకి కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ లేఖ రాశారు. వారిద్దరికి వేర్వేరు లేఖలు రా�
హిండెన్ బర్గ్ నివేదిక ప్రభావం అదానీ గ్రూప్ ను ఇంకా కుదిపేస్తూనే ఉంది. స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు రోజురోజుకు పతనమవుతూనే ఉన్నాయి. దీనికి బ్రేక్ పడాలంటే మార్కెట్ లో విశ్వాసం పెరగాలి. అది జరగాలంటే అదానీ గ్రూప్ లోకి భారీగా పె�
అదానీ గ్రూప్లోని కొన్ని కంపెనీల లెక్కలను ఆడిట్ చేసేందుకు స్వతంత్ర అకౌంటింగ్ ఆడిట్ సంస్థ గ్రాంట్ థోర్నటన్ (Grant Thornton) ను నియమించుకున్నట్లు తెలిసింది. హిండెన్బర్గ్ నివేదికలోని ఆరోపణలను తిప్పికొట్టేందుకు, అదానీ గ్రూప్ను మళ్లీ గాడిలో పెట్ట�
విదేశీ బ్యాంకుల నుంచి తీసుకున్న 500 మిలియన్ డాలర్ల రుణాన్ని ముందస్తుగానే చెల్లించేందుకు అదానీ గ్రూప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. హిండెన్ బర్గ్ నివేదిక అనంతరం తీవ్ర ఒడిదుడుకులతో పాటు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ రుణాల చెల్లి