-
Home » Adani Group
Adani Group
‘అదానీ’ వ్యవహారంపై తగ్గేది లేదు.. లోక్సభలో మళ్లీ గందరగోళం.. రాజ్యసభ రేపటికి వాయిదా
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం కూడా విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య ప్రారంభమయ్యాయి. అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదైన వ్యవహారంపై చర్చ జరపాలని ..
అదానీ రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నామంటూ సీఎం రేవంత్ కీలక ప్రకటన
అదానీపై అమెరికాలో కేసు, ఆ గ్రూప్పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ ఫౌండేషన్ నుంచి విరాళాన్ని తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు.
అదానీపై అమెరికాలో కేసు నమోదుకు కారణం ఏమిటి.. అదానీ గ్రూప్ స్పందన ఏమిటంటే?
భారత్ లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు భారత ప్రభుత్వ అధికారులకు రూ. 2,029 కోట్లు ($265 మిలియన్లు) లంచం ఇచ్చారని ఆరోపిస్తూ అదానీ గ్రూప్ చైర్ పర్సన్ గౌతమ్ అదానీ ..
అదానీని అరెస్ట్ చేయరు.. ఆయనపై విచారణ జరగదు.. ఎందుకో చెప్పిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తో కలిసి రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. ఎందుకంటే?
గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీతో సమా మరో ఏడుగురు 20ఏళ్లలో రెండు బిలియన్ డాలర్లు లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు
సీఎం రేవంత్పై ఎంపీ రఘునందన్ రావు ఫైర్
విదేశీ పత్రికలను మాత్రమే నమ్ముతారు రాహుల్ గాంధీ. దేశ ఆర్థిక వ్యవస్థపై దాడి చేసే హిండెన్ బర్గ్ పత్రికను నమ్ముతారు.
మరో బాంబు పేల్చిన హిండెన్ బర్గ్..! సెబీ ఛైర్ పర్సన్, అదానీ గ్రూప్ బంధం నిజమేనా?
హిండెన్ బర్గ్ ఆరోపణలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అసలు హిండెన్ బర్గ్ రిపోర్టులో ఏముంది? సెబీ చీఫ్, అదానీ గ్రూపు బంధం నిజమేనా?
పాతబస్తీలోనే కాదు.. తెలంగాణలో విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు ఇది మొదటి మెట్టు: జగదీశ్ రెడ్డి
Jagadeesh Reddy: పాతబస్తీలో 45 శాతం బిల్లులు వసూలు అనేది పూర్తిగా అవాస్తవమని జగదీశ్ రెడ్డి తెలిపారు.
మూన్నెళ్లలో దర్యాప్తు పూర్తి చేయాలి.. అదానీ-హిండెన్బర్గ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
అదానీ - హిండెన్బర్గ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సెబీ విచారణను సమర్థించిన సుప్రీంకోర్టు.. మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సెబీకి ఆదేశాలు జారీ చేసింది.
Sharad Pawar : గుజరాత్లో లాక్టోఫెర్రిన్ ప్లాంట్కు శరద్ పవార్ ప్రారంభోత్సవం
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ ల మధ్య ఉన్న బంధం మరోసారి వెలుగుచూసింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధినేత శరద్ పవార్ అహ్మదాబాద్లో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని కలిశారు....