Hindu Mahasabha

    దుర్గా మండపంలో మహిశాసురుడి తల స్థానంలో గాంధీ తల.. నయా కాంట్రవర్సీకి తెరలేపిన హిందూ మహాసభ

    October 3, 2022 / 04:02 PM IST

    ఈ మండపం ఏర్పాటుపై సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఒక జర్నలిస్టుకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారట. ఇలాంటివి షేర్ చేయడం వల్ల సమాజంలో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని పోలీసులు చెప్పడంతో సదరు జర్నలిస్ట్ తన ట్వీట్ డిలీట్ చేసుకున్నారు. విచిత్రంగా మండపం ఏ

    Godse-Apte Memorial Day : గాంధీజీ వర్ధంతి రోజున..గాడ్సేకి హిందూ మహాసభ నివాళులు..!

    January 31, 2022 / 11:24 AM IST

    మహాత్మా గాంధీ వర్ధంతి రోజునే ఆయనను చంపిన నాథూరామ్ గాడ్సేకు హిందూ మహాసభ నివాళులు అర్పించింది. గాంధీ హత్యకు సహకరించిన ఆప్టేకు కూడా నివాళులు అర్పించి మరోసారి వివాదానికి తెరతీసింది.

    గ్వాలియర్‌లో గాడ్సే లైబ్రరీ.. నాథురామ్ నిజమైన జాతీయవాది!

    January 12, 2021 / 10:19 AM IST

    Hindu Mahasabha opens Godse library : విశ్వ హిందీ దివాస్ సందర్భంగా.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మహాత్మాగాంధీ హంతకుడు నాథురామ్ గాడ్సే గుర్తుగా గాడ్సే లైబ్రరీని అఖిల్ భారతీయ హిందూ మహాసభ ప్రారంభించింది. గాడ్సే జీవితం భావజాలానికి అంకితమైన గ్వాలియర్‌లో ఈ గాడ్సే �

    తమిళనాడులో విలేకరి దారుణ హత్య

    November 23, 2020 / 10:34 AM IST

    Tamil Nadu Journalist hacked to death : తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూరులో దారుణం జరిగింది. విలగం దినపత్రికలో విలేకరిగా పని చేస్తున్న నాగరాజు అనే తెలుగు వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. హనుమంతనగర్ లో నివసించే నాగరాజు(45) ఆదివారం ఉదయం గం.8-30 సమయంల�

    ఢిల్లీలో ‘టీ’పార్టీ లాగానే ‘గోమూత్ర పార్టీ’..వెళితే ఫ్రీగా ఇస్తారట

    March 14, 2020 / 04:59 AM IST

    అఖిల భారతీయ హిందూ మహాసభ శనివారం (మార్చి 14,2020) గోమూత్ర పార్టీ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్లు వైరల్ గా మారాయి. హిందూ మహాసభ, జన్ జాగరణ్ మంచ్, యూత్ సనాతన్ సేవా సంఘ్ ఈ పార్టీని నిర్వహిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఈ పార్టీ ప్రారంభమవుత�

    సుప్రీం చారిత్రాత్మక తీర్పుతో..ఐక్యతా సందేశాన్ని ఇచ్చింది: హిందూ మహాసభ లాయర్

    November 9, 2019 / 06:35 AM IST

    వివాదాస్పదన అయోధ్యలో రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.  సుప్రీం తీర్పు అనంతరం హిందూ మహాసభ న్యాయవాది వరుణ్ కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. “ఇది చారిత్రాత్మక తీర్పు. ఈ తీర్పుతో, సుప్రీంకోర్టు ఐక్�

    హిందూ సమాజ్ పార్టీ చీఫ్ గొంతుకోసి హత్య

    October 18, 2019 / 10:03 AM IST

    హిందూ మహాసభ చీఫ్ కమలేశ్ తివారీ గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు. శుక్రవారం లక్నోలో ఈ ఘటన జరిగింది. నగరంలో ఉన్న తన ఆఫీసులోనే హత్య చేశారు. ఇద్దరు వ్యక్తులు స్వీట్స్ తీసుకుని లోపలికి వచ్చారు.  కనిపించకుండా ఆ బాక్సులో పిస్టల్, కత�

    అయోధ్యలో బంగారంతో రామ మందిరం : స్వామి సంచలన వ్యాఖ్యలు  

    September 20, 2019 / 08:14 AM IST

    రామజన్మభూమి అయోధ్య రామాలయం నిర్మాణంలో వివాదం కొనసాగుతోంది.  దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు విచారణ కూడా కొనసాగుతునే ఉంది. ఈ క్రమంలో అయోధ్యలో రామాలయాన్ని బంగారంతో నిర్మిస్తామంటూ హిందూ మహాసభ ప్రతినిధి స్వామి చక్రపాణి సంచలన వ్యాఖ్య�

10TV Telugu News