-
Home » Hindu Mahasabha
Hindu Mahasabha
దుర్గా మండపంలో మహిశాసురుడి తల స్థానంలో గాంధీ తల.. నయా కాంట్రవర్సీకి తెరలేపిన హిందూ మహాసభ
October 3, 2022 / 04:02 PM ISTఈ మండపం ఏర్పాటుపై సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఒక జర్నలిస్టుకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారట. ఇలాంటివి షేర్ చేయడం వల్ల సమాజంలో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని పోలీసులు చెప్పడంతో సదరు జర్నలిస్ట్ తన…
Godse-Apte Memorial Day : గాంధీజీ వర్ధంతి రోజున..గాడ్సేకి హిందూ మహాసభ నివాళులు..!
January 31, 2022 / 11:24 AM ISTమహాత్మా గాంధీ వర్ధంతి రోజునే ఆయనను చంపిన నాథూరామ్ గాడ్సేకు హిందూ మహాసభ నివాళులు అర్పించింది. గాంధీ హత్యకు సహకరించిన ఆప్టేకు కూడా నివాళులు అర్పించి మరోసారి వివాదానికి తెరతీసింది.
గ్వాలియర్లో గాడ్సే లైబ్రరీ.. నాథురామ్ నిజమైన జాతీయవాది!
January 12, 2021 / 10:19 AM ISTHindu Mahasabha opens Godse library : విశ్వ హిందీ దివాస్ సందర్భంగా.. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో మహాత్మాగాంధీ హంతకుడు నాథురామ్ గాడ్సే గుర్తుగా గాడ్సే లైబ్రరీని అఖిల్ భారతీయ హిందూ మహాసభ ప్రారంభించింది. గాడ్సే…
తమిళనాడులో విలేకరి దారుణ హత్య
November 23, 2020 / 10:34 AM ISTTamil Nadu Journalist hacked to death : తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూరులో దారుణం జరిగింది. విలగం దినపత్రికలో విలేకరిగా పని చేస్తున్న నాగరాజు అనే తెలుగు వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా…
ఢిల్లీలో ‘టీ’పార్టీ లాగానే ‘గోమూత్ర పార్టీ’..వెళితే ఫ్రీగా ఇస్తారట
March 14, 2020 / 04:59 AM ISTఅఖిల భారతీయ హిందూ మహాసభ శనివారం (మార్చి 14,2020) గోమూత్ర పార్టీ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్లు వైరల్ గా మారాయి. హిందూ మహాసభ, జన్ జాగరణ్ మంచ్, యూత్ సనాతన్ సేవా సంఘ్…
సుప్రీం చారిత్రాత్మక తీర్పుతో..ఐక్యతా సందేశాన్ని ఇచ్చింది: హిందూ మహాసభ లాయర్
November 9, 2019 / 06:35 AM ISTవివాదాస్పదన అయోధ్యలో రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పు అనంతరం హిందూ మహాసభ న్యాయవాది వరుణ్ కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. “ఇది చారిత్రాత్మక తీర్పు. ఈ…
హిందూ సమాజ్ పార్టీ చీఫ్ గొంతుకోసి హత్య
October 18, 2019 / 10:03 AM ISTహిందూ మహాసభ చీఫ్ కమలేశ్ తివారీ గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు. శుక్రవారం లక్నోలో ఈ ఘటన జరిగింది. నగరంలో ఉన్న తన ఆఫీసులోనే హత్య చేశారు. ఇద్దరు వ్యక్తులు స్వీట్స్…
అయోధ్యలో బంగారంతో రామ మందిరం : స్వామి సంచలన వ్యాఖ్యలు
September 20, 2019 / 08:14 AM ISTరామజన్మభూమి అయోధ్య రామాలయం నిర్మాణంలో వివాదం కొనసాగుతోంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు విచారణ కూడా కొనసాగుతునే ఉంది. ఈ క్రమంలో అయోధ్యలో రామాలయాన్ని బంగారంతో నిర్మిస్తామంటూ హిందూ మహాసభ ప్రతినిధి స్వామి చక్రపాణి…