Home » Hindu Mahasabha
ఈ మండపం ఏర్పాటుపై సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఒక జర్నలిస్టుకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారట. ఇలాంటివి షేర్ చేయడం వల్ల సమాజంలో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని పోలీసులు చెప్పడంతో సదరు జర్నలిస్ట్ తన ట్వీట్ డిలీట్ చేసుకున్నారు. విచిత్రంగా మండపం ఏ
మహాత్మా గాంధీ వర్ధంతి రోజునే ఆయనను చంపిన నాథూరామ్ గాడ్సేకు హిందూ మహాసభ నివాళులు అర్పించింది. గాంధీ హత్యకు సహకరించిన ఆప్టేకు కూడా నివాళులు అర్పించి మరోసారి వివాదానికి తెరతీసింది.
Hindu Mahasabha opens Godse library : విశ్వ హిందీ దివాస్ సందర్భంగా.. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో మహాత్మాగాంధీ హంతకుడు నాథురామ్ గాడ్సే గుర్తుగా గాడ్సే లైబ్రరీని అఖిల్ భారతీయ హిందూ మహాసభ ప్రారంభించింది. గాడ్సే జీవితం భావజాలానికి అంకితమైన గ్వాలియర్లో ఈ గాడ్సే �
Tamil Nadu Journalist hacked to death : తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూరులో దారుణం జరిగింది. విలగం దినపత్రికలో విలేకరిగా పని చేస్తున్న నాగరాజు అనే తెలుగు వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. హనుమంతనగర్ లో నివసించే నాగరాజు(45) ఆదివారం ఉదయం గం.8-30 సమయంల�
అఖిల భారతీయ హిందూ మహాసభ శనివారం (మార్చి 14,2020) గోమూత్ర పార్టీ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్లు వైరల్ గా మారాయి. హిందూ మహాసభ, జన్ జాగరణ్ మంచ్, యూత్ సనాతన్ సేవా సంఘ్ ఈ పార్టీని నిర్వహిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఈ పార్టీ ప్రారంభమవుత�
వివాదాస్పదన అయోధ్యలో రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పు అనంతరం హిందూ మహాసభ న్యాయవాది వరుణ్ కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. “ఇది చారిత్రాత్మక తీర్పు. ఈ తీర్పుతో, సుప్రీంకోర్టు ఐక్�
హిందూ మహాసభ చీఫ్ కమలేశ్ తివారీ గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు. శుక్రవారం లక్నోలో ఈ ఘటన జరిగింది. నగరంలో ఉన్న తన ఆఫీసులోనే హత్య చేశారు. ఇద్దరు వ్యక్తులు స్వీట్స్ తీసుకుని లోపలికి వచ్చారు. కనిపించకుండా ఆ బాక్సులో పిస్టల్, కత�
రామజన్మభూమి అయోధ్య రామాలయం నిర్మాణంలో వివాదం కొనసాగుతోంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు విచారణ కూడా కొనసాగుతునే ఉంది. ఈ క్రమంలో అయోధ్యలో రామాలయాన్ని బంగారంతో నిర్మిస్తామంటూ హిందూ మహాసభ ప్రతినిధి స్వామి చక్రపాణి సంచలన వ్యాఖ్య�