hipower committe

    రాజధానిపై తేల్చేసిన కేంద్రం : టీడీపీ నెక్ట్స్ స్టెప్ ఏంటీ

    February 5, 2020 / 07:23 AM IST

    ఏపీ రాష్ట్రంలో రాజధాని రాజకీయం రసవత్తరంగా మారుతోంది. దీనిపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. మూడు రాజధానులంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్�

    18వ రోజు : రాజధాని బంద్

    January 4, 2020 / 04:02 AM IST

    అమరావతి ప్రాంత రైతుల ఆందోళన 18వ రోజుకు చేరుకుంది. రోజురోజుకు రైతుల ఉద్యమం ఉధృతమవుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 2020, జనవరి 04వ తేదీ శనివారం 29 గ్రామాల్లో బంద్‌ �

    ఆర్టీసీ సమ్మె : హైపవర్ కమిటీ అవసరం లేదన్న ప్రభుత్వం

    November 13, 2019 / 08:03 AM IST

    ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైపవర్ కమిటీ నియామకం విషయంలో హైకోర్టుకి తన అభిప్రాయం తెలిపింది. హైపవర్ కమిటీ నియామకానికి ప్రభుత్వం నో చెప్పింది. హై పవర్ కమిటీ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభ�

10TV Telugu News