Home » Hits Back
డీఎంకై ఫైల్స్ విడుదల చేసిన అనంతరం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ మున్ముందు మరిన్ని ఫైల్స్ విడుదల చేస్తామన్నారు. చెన్నైలో మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టు టెండర్ను ఓ సంస్థకు కేటాయించి ఎన్నికల నిధుల కోసం 200 కోట్ల రూపాయల మేరకు
2023లో తొమ్మిది రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్సభ ఎన్నికలు భారతదేశ భవిష్యత్తుకు కీలకమని కాంగ్రెస్ నేతలు నొక్కి చెప్పారు. భావజాల సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి బీజేపీ నుంచి కుర్చీని తిరిగి చేజిక్కించుకోవడం ద్వారా దేశం
దేశంలో శాంతిని సామరస్యాన్ని నెలకొల్పడానికి మా నాయకుల్ని కూడా కోల్పోయాము. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ.. వీరిద్దరూ దేశానికి ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు ఉగ్రవాదుల చేతిలో చనిపోయారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ వారు ప్రాణత్యాగం చేశారు. ద�