Home » Hizbul Mujahideen
జమ్ముకశ్మీర్ లో ఐదుగురు టెర్రరిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు ఆయుధాలు సరఫరా చేస్తున్న ఐదుదుగురు హిజ్బుల్ ముజాహిదీన్ సానుభూతిపరులను అరెస్టు చేశారు.
తీవ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారన్న కారణంతో నలుగురు ఉద్యోగుల్ని జమ్ము-కాశ్మీర్ ప్రభుత్వం తొలగించింది. రాజ్యాంగంలోని 311 ప్రకారం.. ఎటువంటి విచారణ లేకుండానే వీరిని ఉద్యోగంలోంచి తొలగించారు.
హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు జమ్మూకశ్మీర్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆరేళ్లుగా హిజ్బుల్ తరఫున పనిచేస్తోన్న ఉగ్రవాది తాలిబ్ హుస్సేన్ను భద్రతా బలగాలు ప్రాణాలతో పట్టుకున్నాయి.
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో నిన్న రాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో ముజాహిదీన్ ఉగ్రవాద సంస్ధకు చెందిన కమాండర్ మృతి చెందాడు.
కశ్మీర్ లోని హంద్వారాలో ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా భద్రతా దళాలు మరోమారు పైచేయి సాధించాయి. హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ ఉబైద్ ను భధ్రతా దళాలు హతమార్చాయి. హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ మెహ్రాజుద్దీన్ హల్వాయి అలియాస్ ఉబైద్ �
Hizbul Mujahideen operational chief killed రెండు రోజుల క్రితం శ్రీనగర్ లో ముగ్గురు బీజేపీ నాయకుల హత్యకు కారకుడైన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్’సైఫుల్లా మిర్’ఆదివారం(నవంబర్-1,2020)భద్రతాదళాలు జరిపిన ఎన్ కౌంటర్ లో మృతి చెందినట్లు జమ్మూకశ్మీర్ పోలీస్ డీజీ దిల్బాగ్ సింగ�
ఉగ్రవాదాన్ని ప్రోత్సాహించే సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం మోపడానికి రెడీ అయిపోయింది. జమాతే ఇస్లామీ సంస్థపై ఐదేళ్లపై నిషేధం విధించింది. జమాతే ఇస్లామీకి చెందిన కార్యాలయాల్లో దాడులు చేసి రూ. 52 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేశారు పోలీసులు. హిజ్బు�