Home » HMWSB
వేసవిలో నీటి కష్టాలకు చెక్
డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రధానంగా బొప్పాయ్ ధర చుక్కలు చూపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే..దిగుబడిలో తేడా లేదు..కానీ..ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో రూ. 70 నుంచి రూ. 80 వరకు
కృష్ణా నీరు రంగు మారింది. బురద రంగులో ఉండడంతో నగర ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న క్రమంలో నీటి రంగు మారడంతో ఏమవుతుందోనన్న భయం అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గుర�
హైదరాబాద్ : నగర వాసులకు నీటి సరఫరాలో అంతరాయం కలుగనుంది. గోదావరి ప్రాజెక్టులో 1800 ఎంఎం డయా పైపులైన్ నిర్వాహణ పనులు జరుగుతుండడమే ఇందుకు కారణం. ఫిబ్రవరి 15 (శుక్రవారం), ఫిబ్రవరి 16 (శనివారం) రోజుల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి ప్రకటి�