HOLDING

    కొవిషీల్డ్ డోసులు సరఫరా ఆలస్యం, ధర విషయంలో కేంద్రంతో సీరంకు కుదరని డీల్ ?

    January 9, 2021 / 12:55 PM IST

    delay in supply of covishield doses : భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్థల్లో ఒక్కటైన సీరం ఇనిస్టిట్యూట్ తాము తయారు చేసిన టీకాను అందించేందుకు ఆలస్యం చేస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి. ధరల విషయంల�

    ఏపీలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు, ముఖ్యమైన తేదీలు

    January 8, 2021 / 10:38 PM IST

    andhra pradesh local body elections : ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసి

    వివాహేతర సంబంధం, భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త

    October 11, 2020 / 10:49 AM IST

    extramarital affair : మానవ సంబంధాలు రానురాను దిగజారిపోతున్నాయి. భార్య భర్తల బంధానికి విలువలు కరిగిపోతున్నాయి. కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడో ఓ భర్త. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకు

    కరోనా ఎఫెక్ట్….IPL 2020 రద్దు!

    March 12, 2020 / 10:36 AM IST

    ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న ఒకే ఒక్క మాట కరోనా వైరస్. ఇప్పటివరకు 110దేశాలకు పాకి 4వేల500మంది ప్రాణాలు తీసిన ఈ వైరస్ ను మహమ్మారి ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ లో కూడా కరోనా కేసులు సంఖ్య నెమ్మదిగా పెర

    ఫ్రీ కశ్మీర్ ప్లకార్డ్….24గంటల్లోనే మరో బెంగళూరు యువతి అరెస్ట్

    February 21, 2020 / 03:39 PM IST

    బెంగళూరులో మరో యువతి అరెస్ట్ అయింది. చిక్కమంగళూరుకి చెందిన 19ఏళ్ల అమూల్య లియోనా  బెంగళూరులో గురువారం(ఫిబ్రవరి-20,2020)సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’జరిగిన సభలో  ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’నినాదాలు చేసి కలకలం రేపిన వ�

    ముగ్గురు భారతీయ ఇంజినీర్లను వదిలిపెట్టిన తాలిబన్లు

    October 7, 2019 / 03:30 PM IST

    ఆఫ్లాన్ జైళ్లలో ఉన్న అగ్రశ్రేణి తాలిబన్ నాయకులు రిలీజ్ అయ్యారని తాలిబన్ అధికారులు తెలిపారు. గత నెలలో అమెరికా-తాలిబాన్ చర్చలు ఆగిపోయిన తర్వాత…వారం రోజుల క్రితం అమెరికా రాయబారి పాకిస్తాన్ రాజధానిలో అగ్రశ్రేణి తాలిబాన్ నాయకులను కలిసిన కొ�

    మోడీని చూస్తే చాలా భయమేస్తోంది

    April 20, 2019 / 02:47 PM IST

    ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంటే తనకు చాలా భయంగా ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవాద్ అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(ఏప్రిల్-20,2019) మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ స్థానం పరిధిలోని దౌండ్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పవార్ పాల్గొ�

10TV Telugu News