Home » Home Ministry
అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాకిచ్చింది కేంద్ర హోంశాఖ.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. 70 శాసనసభ స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో కేజ్రీవాల్ కు మళ్లీ చిక్కులు ఎదురయ్యాయి.
ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు సీవీసీ చీఫ్ విజిలెన్స్ అధికారికి మూడు నెలల గడువు ఇచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. నివేదిక ప్రకారం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన అధికారులపై 46,643 ఫిర్యాదులను అందుకోగా, రైల్వేకు 10,580 ఫిర్యాదులు, బ్యాంకులకు 8,129 ఫిర్యాద�
ఫీడ్ బ్యాక్ యూనిట్ (ఎఫ్బీయూ)కు సంబంధించి స్నూపింగ్ కేసులో సిసోడియాను విచారించేందుకు కేంద్ర హోం శాఖ అనుమతించింది. ఈ మేరకు సీబీఐకి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి చెందిన ఎఫ్బీయూ ముసుగులో సిసోడియా రాజకీయ గూఢచర్యానికి పాల్పడ్డా�
దేశంలో సంస్కృతం మాట్లాడే వాళ్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఈ భాష మాట్లాడేవాళ్ల సంఖ్య 24,821. అంటే మన జనాభాలో 0.002 శాతం మాత్రమే.
కొవిడ్ నిబందనలు ఎత్తివేసే విషయంలో కేంద్రం హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
డిజిటల్ లావాదేవీల యుగం పెరుగుతున్న క్రమంలో దేశంలో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.
పశ్చిమ బంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కార్యాలయాలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై కేంద్ర హోంశాఖ స్పందించింది.
కరోనా నియంత్రణ కోసం కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం(మార్చి-23,2021)కేంద్రహోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు.
Republic Day 2021..key directives on national flag : జనవరి 26. దేశ గణతంత్ర దినోత్సవ దినోత్సవం. దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధవుతోన్న వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు జాతీయ జెండా విషయంలో కీలక సూచనలు చేసింది. దేశ పౌరులెవరూ ప్లాస్టిక్త