-
Home » Home Ministry
Home Ministry
లా అండ్ ఆర్డర్ పై పవన్ కల్యాణ్ ఫోకస్.. రాద్దాంతం ఎందుకు? ఆరా తీయడం తప్పా?
October 23, 2025 / 08:00 PM ISTతానే హోంమంత్రి అయి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
Arvind Kejriwal: అసెంబ్లీ ఎన్నికలవేళ కేజ్రీవాల్కు బిగ్షాక్..
January 15, 2025 / 12:53 PM ISTఅరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాకిచ్చింది కేంద్ర హోంశాఖ.
అసెంబ్లీ ఎన్నికలవేళ కేజ్రీవాల్కు బిగ్షాక్.. ఢిల్లీ లిక్కర్ కేసు మళ్లీ తెరపైకి..
January 15, 2025 / 10:37 AM ISTఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. 70 శాసనసభ స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో కేజ్రీవాల్ కు మళ్లీ చిక్కులు ఎదురయ్యాయి.
CVC Annual Report: దేశంలో అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వ శాఖ ఏదో తెలుసా?
August 20, 2023 / 06:50 PM ISTఫిర్యాదులపై విచారణ జరిపేందుకు సీవీసీ చీఫ్ విజిలెన్స్ అధికారికి మూడు నెలల గడువు ఇచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. నివేదిక ప్రకారం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన అధికారులపై 46,643 ఫిర్యాదులను అందుకోగా,…
Manish Sisodia: మనీష్ సిసోడియాకు కేంద్ర హోం శాఖ షాక్.. మరో కేసులో సీబీఐ విచారణకు అనుమతిస్తూ ఆదేశాలు
February 22, 2023 / 11:35 AM ISTఫీడ్ బ్యాక్ యూనిట్ (ఎఫ్బీయూ)కు సంబంధించి స్నూపింగ్ కేసులో సిసోడియాను విచారించేందుకు కేంద్ర హోం శాఖ అనుమతించింది. ఈ మేరకు సీబీఐకి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి చెందిన ఎఫ్బీయూ ముసుగులో సిసోడియా…
Sanskrit in India: దేశంలో సంస్కృతం మాట్లాడేవాళ్లు 24,821 మందే.. వెల్లడించిన కేంద్రం
September 28, 2022 / 01:26 PM ISTదేశంలో సంస్కృతం మాట్లాడే వాళ్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఈ భాష మాట్లాడేవాళ్ల సంఖ్య 24,821. అంటే మన జనాభాలో 0.002 శాతం మాత్రమే.
India Covid-19 : కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం..మార్చి 31 నుంచి దేశ వ్యాప్తంగా కొవిడ్ నిబందనలు పూర్తిగా ఎత్తివేత
March 23, 2022 / 03:17 PM ISTకొవిడ్ నిబందనలు ఎత్తివేసే విషయంలో కేంద్రం హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Cyber Security: సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం కొత్త హెల్ప్లైన్ నెంబర్..
February 19, 2022 / 05:54 PM ISTడిజిటల్ లావాదేవీల యుగం పెరుగుతున్న క్రమంలో దేశంలో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.
బెంగాల్ హింసపై నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ
May 3, 2021 / 09:25 PM ISTపశ్చిమ బంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కార్యాలయాలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై కేంద్ర హోంశాఖ స్పందించింది.
కరోనా సెకండ్ వేవ్ : కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ
March 23, 2021 / 05:54 PM ISTకరోనా నియంత్రణ కోసం కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం(మార్చి-23,2021)కేంద్రహోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు.