-
Home » HOMELESS
HOMELESS
Uttarakhand: హల్ద్వానీలో గూడు కోల్పోనున్న 4,000 కుటుంబాలు.. ఎందుకో తెలుసా?
నిరసన తెలిపిన నివాసితులకు ప్రతిపక్ష పార్టీలు తెలిపాయి. వారు 70 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని, మసీదు, దేవాలయం, ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్, పీహెచ్సీ, 1970లో వేసిన మురుగు కాలువ, రెండు ఇంటర్ కళాశాలలు, ప్రాథమిక పాఠశాల ఉన్నాయని.. ఇప్పుడివన్నీ �
Godavari Floods : గోదావరి వరదతో కోనసీమ విలవిల..ఇంకా అంధకారంలోనే లంకలు, ఏజెన్సీ గ్రామాలు
వేలేరుపాడు మండలం యావత్తు దాదాపు ఇప్పటికే వరద నీటిలో మునిగింది. గోదావరి వరద సృష్టిస్తున్న జల ప్రళయంతో కోనసీమ జిల్లాలోని నదీ తీరగ్రామాల ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. అత్యంత ప్రమాదకర స్థితిలో నదీ పాయలన్నీ ఏటిగట్ల పైనుంచి పొంగి ప్రవహిస్తున్
Free Food For Homeless : నిరాశ్రయుల కోసం ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్
దేశ రాజధానిలో నిరాశ్రయులకు కేజ్రీవాల్ సర్కార్ అండగా నిలిచింది.
Vaccination for Beggers: వీధుల్లో బిచ్చగాళ్లకు వ్యాక్సిన్.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
కరోనా క్యారియర్లుగా వ్యవహరిస్తున్నవారిలో బిచ్చగాళ్లు కూడా ఉన్నారని, వారికి వ్యాక్సిన్ వెయ్యాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది.
పేదల ఇళ్ల పట్టాల కోసం గ్రామకంఠం భూమి…ఆ భూమి తమదంటూ కుటుంబం ఆత్మహత్యాయత్నం
చిత్తూరు జిల్లాలోని నగరి మండలం ముడిపల్లి గ్రామలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పేదల ఇళ్ల పట్టాల కోసం గ్రామకంఠ భూమిని చదును చేయడానికి అధికారులు ప్రయత్నించారు. ఆ పనులను స్థానిక గిరి నాయుడు కుటుంబం అడ్డుకుంది. చాలా ఏళ్లుగా ఆ భూమిని తమ ఆధీనంలో ఉందన
నిరాశ్రయులకు ఆహారం అందించిన డెస్టినీ ఛేంజర్స్ పౌండేషన్
లాక్ డౌన్ కారణంగా సికింద్రాబాద్ ఏరియాలో ఇబ్బందిపడుతున్న నిరాశ్రయులకు డెస్టినీ ఛేంజర్స్ ఫౌండేషన్ సహాయం చేసింది. రైల్వే స్టేషన్,మెట్టుగూడ,బోయగూడ,సీతాఫల్ మండి తదితర ఏరియాల్లో నిరాశ్రయులకు భోజనం అందించారు. దాదాపు 1000 ప్యాకెట్ల ఫుడ్ ని వారికి అ