Home » HONEY TRAP
కర్ణాటక రాష్ట్రంలో వ్యాపార వేత్తను బ్లాక్ మెయిల్ చేసి 15 లక్షలు వసూలు చేసిన కేసులో ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
Malyalee woman lays honey trap masquerading as sub collector, dupes Rs.17 Lakh : ట్రైనీ కలెక్టర్ గా పరిచయం చేసుకుని ఇన్సూరెన్స్ ఏజెంట్ ను హానీ ట్రాప్ చేసి 17 లక్షల రూపాయల నగదు, 5లక్షల రూపాయల విలువైన బంగారం దోచుకున్న మహిళను త్రిసూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను అరెస్టే చేయటానికి వెళ్లిన పోలీ�
using Fake FB profiles,telegram chanels, Honey trap rocket busted mumbai police, to target MLAs, MPs and journalists into paying hush money : సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు లక్ష్యంగా చేసుకుని వారిని స్త్రీలోలురుగా అపఖ్యాతి చేసేందుకు ప్రయత్నం చేసే ముఠాను ముంబై పో�
Mumbai woman honey traps brother killer : ప్రాణానికి ప్రాణం అనే పగ,ప్రతీకారాలను సినిమాల్లో చూస్తుంటాం. కానీ..మహారాష్ట్రంలో ఓ యువతి తన సోదరుడ్ని చంపినవాడిని చంపి తీరాలని అతనిపై ‘వలపు వల’విసిరింది. అందమైన అమ్మాయి పైగా వయస్సులో ఉన్న అమ్మాయి వలపు వల విసిరితే ఏ మగాడైనా ప�
డబ్బునోళ్లను టార్గెట్ చేసుకుని వారితో పరిచయాలు పెంచుకుని లైంగికంగా వారిని రెచ్చకొట్టి….తన అందంచందాలతో లొంగదీసుకుని…. వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలుతీసి…. వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న మహిళ ఉదంతం తెలంగాణలో వెలుగు చూసింది. భ�
అడ్డదారిలో తొందరగా డబ్బు సంపాదించేయాలనే ఆలోచనతో ప్రజలు నేరస్దులుగా మారిపోతున్నారు. ఈజీగా డబ్బు సంపాదించేయాలి లైఫ్ ఎంజాయ్ చేసేయాలి అనుకుని కష్టాల్లో పడుతున్నారు. పెళ్లి పేరుతో మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకుని …. పెళ్లికాని వ�
భూ వివాదాల నేపధ్యంలో యువతిని ఎరగా పంపించి యువకుడిని హత్య చేసిన ఉదంతం తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. పోలీసులు నిర్లక్ష్యం వల్ల ఆరు నెలల తర్వాత ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. కాట్రేని కోన మండలం చెయ్యేరుకు చెందిన రామకృష్ణ అనే యువకుడికి
తూర్పు గోదావరి జిల్లాలో హానీ ట్రాప్ జరిగింది. జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని, యువతితో హానీ ట్రాప్ చేయించి అతని వద్దనుంచి డబ్బు వసూలు చేస్తూ ఘరానా మోసానికి పాల్పడిన ముఠాను సామర్లకోట పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన దుర్గా�
హనీట్రాప్ కేసు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును విచారించేందుకు ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి సంజీవ్ షమీ అధ్యక్షతన సిట్ని ఏర్పాటు చేసింది. ఈ కుంభకోణంలో 12 మంది బ్యూరోక్రాట్లు, 8 మంది రాజకీయ నాయకులు ఉన్నట్లు సిట్ వ
మధ్యప్రదేశ్ లో హనీ ట్రప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. 10మందికి పైగా సీనియర్ అధికారులు ఈ కేసుని విచారిస్తున్నారని ఈ కేసుని లీడ్ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారి(SIT)అధికారి సంజీవ్ షామి తెలిపారు. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, ప్రముఖు�