నేను ఎవరినీ విడిచిపెట్టను, నాకు 30 నిమిషాలు మీడియాతో మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవటం ఖాయం అంటూ బ్లాక్ మెయిలర్ అర్చన నాగ్ అన్నారు.
కర్ణాటకలోని రామనగర్ జిల్లాలో కంచుగల్ బండె మఠాధిపతి బసవలింగ మహాస్వామి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 25 ఏళ్లుగా మఠానికి నాయకత్వం వహిస్తున్న స్వామీ ఆత్మహత్య కర్ణాటకలో తీవ్ర చర్చకు దారితీసింది. స్వామీజీ హనీట్రాప్ లో చిక్కుకోవటం వల్లే ఆ
గూఢచర్యం భారత్కు శత్రుదేశాల నుంచి హాని కలిగించే ఆయుధంగా మారుతోంది. దీనికోసం కొన్ని దేశాలు హనీ ట్రాప్ ద్వారా సైనికులను టార్గెట్ చేస్తున్నాయి. తద్వారా భద్రతా వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని...
హైదరాబాద్ లో హనీట్రాప్ కు ఓ యువకుడు బలి అయ్యాడు. వీడియో కాల్ రికార్డు చేసి యువతి డబ్బులు డిమాండ్ చేయడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
DRDO scientist: మగవకు దాసోహం కాని వాళ్లు ఎవరూ ఉండరు. ఎంత గొప్ప వారైనా పరాయి స్త్రీ పొందు కోసమో, స్నేహం కోసమో పరితపిస్తూ ఉంటారు. ఆడదాని ఓరకంటి చూపులు సులభంగా లోంగిపోతారు మగవారు. అలాంటి వారిని తమ వలలో వేసుకుని సులభంగా డబ్బు సంపాదించే ఆడవాళ్లు సొసైటీలో నే
కర్ణాటక రాష్ట్రంలో ఎమ్మెల్యేలు టార్గెట్ గా హానీ ట్రాప్ చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. పరప్పణ అగ్రహారకు చెందిన రాఘవేంద్ర ఎలియాస్ రఘు, మంజునాధ్ లతో పాటు….కోరమంగలకు చెందిన పుష్ప, బనశం
సైబరాబాద్ పరిధిలో మరో హనీ ట్రాప్ వెలుగు చూసింది. ఓ వ్యాపారవేత్తకు ఎయిర్ హోస్టెస్ వలవేసింది. అందుకు ఆమె భర్త కూడా సహకరించారు. వ్యాపారవేత్తను మాటలతో ముగ్గులోకి దించిన మాయలేడి..అతనితో సాన్నిహిత్యంగా గడిపిన దృశ్యాలను సెల్ ఫోన్ లో రికార్డు చేసి