-
Home » Hospitals
Hospitals
Unlucky Number : 13 నంబర్ అంటే ఎందుకంత భయం? నిజంగానే అన్ లక్కీ నంబరా
13 నంబర్ అంటే జనం వణుకుతారు. 13 సంఖ్యతో ఇంటిని, వస్తువులను కొనరు. 13 అంటే జనాలకు ఎందుకంత భయం. నిజంగానే 13 అన్ లక్కీ నంబరా?
Badvel : బద్వేల్ లో విద్యుత్ ఉద్యోగులు నిరసన.. విద్యుత్ లేక అలుముకున్న చీకట్లు, ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర అవస్థలు
పలు వార్డులలో ఇంకా విద్యుత్ పునరుద్ధరించ లేదు. దీంతో బద్వేల్ మున్సిపల్ ఛైర్మన్ ఇంటితో పాటు పలు వార్డులలో చీకట్లు అలుముకున్నాయి.
Hospitals Colors : ఆస్పత్రుల్లో ఆకుపచ్చ, నీలం రంగులనే ఎందుకు వాడతారో తెలుసా..?
ఆస్పత్రుల్లో డాక్టర్లు సర్జరీలు చేసే సమయంలో ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులు ధరిస్తారు. రోగికి కూడా ఆకుపచ్చ దుస్తులు వేస్తారు. సాధారణంగా అన్ని ఆస్పత్రుల్లోనే ఇవే రంగులు ఉంటాయి. దీని వెనుకున్న కారణమేంటీ..? రోగిపై ఈ రంగుల ప్రభావం ఉంటుందా..?
Tamil Nadu : తమిళనాడు ఆస్పత్రుల్లో వందాలాది మంది హత్య .. విషపు ఇంజెక్షన్లతో రోగుల్ని చంపేస్తున్న వ్యక్తి
రూ. 5 వేలు ఇస్తే రెండే రెండు నిమిషాల్లో పేషెంట్లను చంపేస్తాడు. అలా 10 ఏళ్లలో వందలమంది రోగుల్ని చంపేశాడట..
Pakistan: పాకిస్తాన్లో ముదిరిన ఆర్థిక సంక్షోభం.. హాస్పిటళ్లలో మందులూ దొరకని స్థితి.. రోగుల అవస్థలు
ఆర్థిక సంక్షోభం కారణంగా దేశంలోని ఫార్మా సంస్థలు ఔషధాల తయారీని భారీగా తగ్గించాయి. దీంతో కొత్తగా ఔషధాలు మార్కెట్లో దొరకని పరిస్థితి. అలాగని విదేశాల నుంచి దిగుమతి చేుసుకునే పరిస్థితి కూడా లేదు. ఔషధాలతోపాటు వైద్య పరికరాలు కూడా దొరకడం లేదు.
Covid Mock Drill: నేడు ఆస్పత్రుల్లో కోవిడ్ మాక్ డ్రిల్స్.. కోవిడ్ పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్య
మంగళవారం దేశంలోని అన్ని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. కేంద్ర కుటుంబ, సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. కేంద్రం, రాష్ట్రాలు కూడా ఈ మాక్ డ్రిల్లో భాగస్వామ్యం అవుతాయి.
Uttar Pradesh: దీపావళికి ముందుగానే అప్రమత్తమైన యూపీ ప్రభుత్వం.. బర్న్ వార్డుల్లో ప్రత్యేక బెడ్లు సిద్ధం చేయాలని ఆదేశం!
దీపావళి సందర్భంగా కొన్ని చోట్ల ప్రజలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో యూపీ ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. రాబోయే పరిస్థితికి అనుగుణంగా ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.
Income tax: నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ కన్ను.. 20 వేలు దాటితే నిషేధం
నగదు రూపంలో జరిగే లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి పెట్టింది. నగదు రూపంలో ఇకపై రూ.20 వేలకు మించిన చెల్లింపులు జరపకూడదు. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి రూ.5 లక్షలకు మించిన నగదు తీసుకోకూడదు.
YS Jagan Mohan Reddy : రేపు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ప్రారంభించనున్న సీఎం జగన్
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల్లో 133 పీఎస్ఏ మెడికల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ముఖ్యమంత్రి రేపు సోమవారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభి
Aadhar To New Borns : పుట్టిన వెంటనే శిశువులకు ఆధార్ కార్డు..ఆస్పత్రి నుంచే ఇంటికి కార్డ్
పుట్టిన వెంటనే శిశువులకు ఆధార్ కార్డు జారీ కానుంది. ఇలా పుట్టగానే అలా ఆధార కార్డు పొందవచ్చు.