Home » hostels
తెలంగాణ యూనివర్సిటీకి శుభవార్త
తెలంగాణలోని స్కూళ్లపై కరోనా పంజా విసురుతోంది. విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలో ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ కొనసాగనుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ మార్చి 31 వరకు ఉన్నప్పటికీ ప్రస్తుత కరోనా కేసులు పెరిగిపోతుండటంతో తప్పని పరిస్థితుల్లో ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ కొనసాగనున్నట్టు తెలిపారు. లాక్
కరోనా వైరస్ ప్రభావం హైదరాబాద్లోని కోచింగ్ సెంటర్లు, హాస్టల్స్పైనా పడింది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా… హాస్టల్స్, కోచింగ్ సెంటర్స్ మూసివేయాలని GHMC కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అమీర్పేట్,ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్నగర్, అశోక్
మహమ్మారిపై పోరాటం అంటే మాటల్లో చెప్పినంత ఈజీ కాదు.. చేతల్లో చేయాల్సినంత పని కచ్చితంగా ఉంటుంది. అందులోనూ ప్రజల ప్రాణాలతో చలగాటమైన విషయం అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదు.. ప్రభుత్వానికి కూడా వణుకు తప్పదు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం కరోనా మహమ్మారిప
హైదరాబాద్ లోని ప్రముఖ ఉస్మానియా యూనివర్సిటీపైనా కరోనా ప్రభావం పడింది. కరోనా కట్టడిలో భాగంగా ఓయూ వర్సిటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియా
రాష్ట్రం ఏదైనా.. ఏ ప్రాంతం వారైనా సరే హైదరాబాద్ వెళుతున్నారు అంటే.. వారికి ఠక్కున గుర్తుకొచ్చేది ఎస్ఆర్ నగర్. హోటల్స్ తోపాటు వేల సంఖ్యలో ఉండే హాస్టల్సే ఇందుకు ఓ కారణం. మరో కారణం కూడా ఉంది. సిటీకి ఇది నడిబొడ్డున ఉండటం. మరో అడ్వాంటేజ్ ఏంటంటే.. ఐటీక