Home » hot water
ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగమని చెప్పేది పొట్ట బాగుండటానికే. మలబద్ధక సమస్యకు మంచి పరిష్కారం ఈ గోరువెచ్చని నీళ్లే. పొద్దున్నే తాగడం వల్ల మలవిసర్జనసాఫీగా సాగుతుంది. వేడి నీళ్లు తాగడం వల్ల కడుపులోని పేగుల కదలికలు సరిగ్గా జరిగి, వ్యర్థాలు �
భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు అనుమానించింది అతడి భార్య. దీనిపై భర్తతో గొడవ పడింది. తర్వాత అతడి మర్మాంగాలపై వేడి నీళ్లు పోసింది. తీవ్రంగా గాయపడ్డ భర్త ప్రస్తుతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వేడి నీరు త్రాగడం వలన మన శరీరంలో మెట్బాలిజం పెరుగుతుంది. శరీరంలోని కొన్ని పేరుకుపోయిన కొవ్వు నిల్వలు కరిగిపోతాయి. కడుపు నొప్పి,తిన్నది అరగని జీర్ణ సమస్యలు ఉన్నసమయంలో వేడినీళ్ళు మంచి ఔషదంగా పనిచేస్తాయి. మలబద్దక సమస్యతో బాధపడుతుంటే రోజులో ర
శ్వాస, గొంతు సంబంధిత సమస్యలు బాధ పెడుతున్నప్పుడు వేణ్నీళ్లు తాగాలి. దానితో హాని చేసే ఇన్ ఫెక్షన్లు నశిస్తాయి. తెమడ కూడా త్వరగా బయటికొచ్చి ఉపశమనం లభిస్తుంది.
డయాబెటిస్, షుగర్ వ్యాధి సమస్యతో బాధపడేవారు వేడినీళ్లు తాగితే శరీరం ఉత్తేజితమౌతుంది. వేడి నీటిని తాగటం వల్ల ఒళ్లు నొప్పులు తగ్గుతాయి.
సైనస్, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడేవారు ఉంటారు. చలికాలంలో చన్నీటితో స్నానం చేస్తే వారి సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
డయాబెటీస్, గుండె, ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వేడి నీళ్లు తాగడం ఎంతో మంచిదని వైద్యులు తెలుపుతున్నారు.
బట్టలు సరిగా ఉతకలేదని చిన్నారి అనే కనికరం లేకుండా హింసకు పాల్పడింది 30ఏళ్ల మహిళ. వరుసకు మేనకోడలు అయిన చిన్నారిపై మరిగే నీళ్లు పోసేసింది. పొరుగింట్లో ఉండేవాళ్ల చిన్నారి ఒంటిపై ....
శరీరంలో ఉండే వ్యర్ధాలు, విషపదార్ధాలు బయటకు వెళ్ళటం ద్వారా జీర్ణ ప్రక్రియ పనితీరు మెరుగుపడుతుంది. గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరచటంలో గోర
ప్రస్తుతం అందరికి కరోనా భయం పట్టుకుంది. కరోనా పేరు వింటే చాలు నిద్రలోనూ ఉలిక్కిపడి లేస్తున్నారు. సెకండ్ వేవ్ లో కరోనా తీవ్రత ఊహించని రీతిలో ఉంది. లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఈ గణాంకాలు కరోనా తీవ్రతకు అద్దం పడుతున�