Home » HOTSPOTS
ప్రపంచవ్యాప్తంగా కంగారుపెట్టేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్.. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా టెన్షన్ పెట్టేస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో మహమ్మారి విజృంభిస్తోంది. టూ స్టేట్స్లోనూ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.
రోజూ పెరుగుతున్న COVID-19 కేసులు కారణంగా మే3 తర్వాత కూడా లాక్డౌన్ పొడిగించే యోచనలో ఉంది కేంద్రం. సోమవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫిరెన్స్ లో పాల్గొన్న ప్రధాని మోడీ దాదాపు ఇవే సూచనలు చేసినట్లు సమాచారం. దీనిని ఎన్ని రోజులు పొడిగిస్తారనే దానిపై
ఒకవైపు కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుంటే.. మరోవైపు లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘించేవారి సంఖ్య అలానే పెరిగిపోతోంది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నగరాల జాబితాను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ జాబితాలో ముంబైతోపాటు పుణె, మహారాష్ట్ర, మధ
‘కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా 170 జిల్లాలను హాట్ స్పాట్స్ అంటే రెడ్ జోన్గా గుర్తించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రకటించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.
కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇవాళ(ఏప్రిల్-12,2020)ఉదయం కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కేంద్రం తెలిపిన ప్రకారం…భారత్ లో ఇప్పటివరకు 8,356కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 273కు చేరినట్లు కేంద్ర ఆరోగ్�
దేశరాజధానిలో దాదాపు 20కరోనా హాట్ స్పాట్ లను వెంటనే సీల్ వేస్తున్నట్లు ఢిల్లీ డిప్యూటీ మనీష్ సిసోడియా బుధవారం(ఏప్రిల్-8,2020)ప్రకటించారు. సీల్ వేసిన ఏరియాల్లోకి బయట నుంచి ఎవ్వరూ అనుమతించబడరని,అదేవిధంగా ఈ ఏరియాల్లో నుంచి బయటకు ఎవ్వరినీ వెళ్లనిచ�
ఉత్తరప్రదేశ్లో కరోనా కేసులు పెరిగిపోతుడటంతో యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ లో ఇప్పటి వరకు 343 కేసులు నమోదయ్యాయి. ఇందులో 166 కేసులు మర్కజ్ తో లింక్ కావడంతో యోగి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కేసులు ఎక్కువగా న�
త్వరలో ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో ప్రజలకు మరో బంపరాఫర్ ప్రకటించింది ఆప్ సర్కార్. గత నెలలో బస్సుల్లో మహిళలు టిక్కెట్లు లేకుండా ప్రయానం చేసే విధానానన్ని అమల్లోకి తెచ్చిన కేజ్రీవాల్ సర్కార్ ఇప్పుడు ఢిల్లీ ప్రజలకు ఉచిత వైఫై అందిస్తామంటోంది. �