Home » house site pattas
ఇల్లు అంటే ప్రతి ఒక్కరికీ శాశ్వత చిరునామా. అందరికీ సొంతిల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రూ.35 వేల కోట్లు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చినట్లు అవుతుంది.(CM Jagan Good News)
26 జిల్లాలు ఎందుకు ఏర్పాటు చేశామన్నది అందరికీ తెలియాలని సీఎం జగన్ అన్నారు. పరిపాలన అనేది సులభతరంగా ఉండాలని, ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువలో ఉండాలని అభిప్రాయపడ్డారు.
House Site Pattas : అధైర్యం వద్దు, మీకూ ఇంటి స్థలం వస్తుంది.. అంటూ రాష్ట్రంలోని 3.77లక్షల మందికి ఏపీ ప్రభుత్వం లేఖలు రాసింది. ఇళ్ల స్థలాలు రాలేదని పేదలు అధైర్య పడకుండా వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం లేఖలు రాసింది. మీకూ ఇళ్ల స్థలం మంజూరైందని, కోర్టుల్�
Distribution Of House Pattas At Srikalahasti : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అర్హులైన పేదవాళ్లకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా..తమ ప్రభుత్వం ఇళ్లు కట్టిచ్చి ఇస్తోందని సీఎం జగన్ వెల్లడించారు. ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో లబ్ది దారుల ఎంపికలో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడలేదన
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ స్పీడ్ పెంచారు. లాక్డౌన్ నేపథ్యంలో సుదీర్ఘ కాలం హైదరాబాద్లోని నివాసానికే పరిమితమైన ఆయన.. అమరావతిలో అడుగు పెట్టడమే తరువాయి ఒక బాంబు పేల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలు కోసం భూసేకరణ పేరు�
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఉగాది రోజున పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి లైన్ క్లియర్ అయ్యింది. తక్షణమే ఎన్నికల కోడ్ ఎత్తేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన