Houston

    United States : 8 ఏళ్ల క్రిందట తప్పిపోయి సజీవంగా కనిపించిన టీనేజర్

    July 3, 2023 / 06:02 PM IST

    8 సంవత్సరాల క్రితం 17 ఏళ్ల టీనేజర్ తప్పిపోయాడు. 25 సంవత్సరాల వయసులో అతని ఆచూకీ తెలిసింది. తన సోదరుడిని మరణాన్ని తట్టుకోలేక తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్న ఆ కుర్రాడు కనిపించకుండా పోవడం 2015 లో టెక్సాస్‌లో సంచలనం కలిగించింది.

    5G Network : 5జీ సేవలతో విమానయాన రంగం దెబ్బతింటుంది

    January 18, 2022 / 09:39 PM IST

    ఇంటర్నెట్ వినియోగంలో వేగం పెంచేందుకు రూపోందించిన 5జీ సేవలు విమానయాన రంగంపై  తీవ్ర ప్రభావం చూపుతాయని అమెరికాకు చెందిన పలు విమానయాన సంస్ధలు ఆందోళన వ్యక్తం చేశాయి.

    Bio E Plan : వచ్చే ఆగస్టు నుంచి 80 మిలియన్ల కోవిడ్ వ్యాక్సిన్ మోతాదులు

    May 8, 2021 / 09:28 AM IST

    భారత బయోలాజికల్ ఇ. లిమిటెడ్ త్వరలో కోవిడ్ -19 వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్‌ను ప్రారంభించనుంది. వచ్చే ఆగస్టు నుంచి నెలకు 75 మిలియన్ల నుంచి 80 మిలియన్ మోతాదులను ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.

    కరోనా రోగిని కౌగలించుకున్న డాక్టర్ : నీకు నేనున్నానంటూ ధైర్యం

    December 1, 2020 / 11:12 AM IST

    US Texas : houston doctor hugging corona patient : కరనా సోకిందని తెలిస్తే చాలా ఆమడదూరాన్ని ఉండిపోతున్న రోజులు. డాక్టర్లైనా, మెడికల్ సిబ్బంది అయినా సరే రోగులకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండే సేవలందిస్తుంటారు. అటువంటిదో ఓ డాక్టర్ ఏకంగా కరోనాతో బాధపడే ఓ రోగిని కౌగలించుకుని ధై�

    హ్యూస్టన్‌లో భారీ వర్షాలు : హౌడీ – మోదీ సభకు ఏర్పాట్లు

    September 21, 2019 / 03:49 AM IST

    హౌడీ – మోదీ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికాకు బయలుదేరి వెళ్లారు. సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 27 వరకు పర్యటన కొనసాగనుంది. హ్యూస్టన్, న్యూయార్క్ నగరాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 20

    చరిత్రలో మొదటిసారి : హౌడీ మోడీ ఈవెంట్ కు ట్రంప్

    September 16, 2019 / 09:40 AM IST

    ఈ నెల 22న అమెరికాలోని  హ్యూస్టన్‌ లో జరగనున్న “హౌడీ మోడీ”మెగా ఈవెంట్ లో భారత ప్రధాని నరేంద్రమోడీతో కలిసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాల్గొనబోతున్నారని వైట్ హౌస్ తెలిపింది. ఓ అమెరికా అధ్యక్షుడు,ఓ భారత ప్రధాని కలిసి సంయుక్త ర్యాలీలో ప�

    బహుముఖ ప్రజ్ఞాశాలి:వింజమూరి అనుసూయదేవి కన్నుమూత 

    March 24, 2019 / 05:25 AM IST

    అమెరికా : ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని వింజమూరి అనసూయదేవి కన్నుమూశారు. అనసూయదేవి గత కొంతకాలంగా వయసుకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతు తన 99వ ఏట  అమెరికాలోని హ్యుస్టన్‌లో మృతి చెందారు. 1920 మే 12న కాకినాడలో జన్మించిన అనసూయదేవి.. ప్రము�

10TV Telugu News