Home » How
How tap water caught fire in China : నల్లా ఓపెన్ చేస్తే..ఏమస్తాయి..నీళ్లు అంటారు. కదా..ట్యాప్ దగ్గర లైటర్, అగ్గిపెట్టే వెలిగిస్తే..ఏమవుతుంది ? ఆ..ఏమవుతుంది..ఆర్పిపోతుంది అంటారు కదా..కాదు మంటలు వస్తే..మంటలా ? అదేలా సాధ్యం ? అని ఆశ్చర్యపోతున్నారు. కానీ ఓ ప్రాంతంలో నల్లా ఓపె�
2019 డిసెంబర్ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ లో వెలుగుచూసింది. కొన్ని వారాల తర్వాత కొవిడ్-19 అని పిలవబడే అనారోగ్యానికి కారణమయ్యే వైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారింది. శ్వాసకోశ అనారోగ్యానికి దారి తీసే ఈ వైరస్ ఇప్పుడు దాదాపు 200లకు పైగా దేశాలకు విస�
ఇన్నాళ్లు ఒక్క కరోనా కేసు లేకుండా నెట్టుకొచ్చిన శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారే మూడు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఏపీలో నమోదైన 61 కొత్త కేసుల్లో మూడు శ్రీకాకుళం జిల్లాలోనివే. అయితే, ఈ మూడు కేసులు ఒకే ఇంట్లో నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పాతపట్న�
ఏపీ రాష్ట్రంలో కోవిడ్ 19 వైరస్ పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. తొలి మరణం సంభవించింది. ఈ క్రమంలో మరోసారి 2020, ఏప్రిల్ 03వ తేదీ శుక్రవారం సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైరస్ పరిస్థితిపై ఆరా తీశారు. వైరస్ బారిన పడి చికిత్స పొందు
డిస్కవరీ ఛానల్ లో ప్రసారమయ్యే మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో ఫేమస్ హోస్ట్ బియర్ గ్రిల్స్తో ప్రధాని మోడీ సాహసాలు చేసిన విషయం తెలిసిందే. ఈ షోలో పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు, ఇతర అంశాలపై ప్రధాని మోడీకి బియర్ గ్రిల్స్కు చర్చ జరిగింది. అయిత�