-
Home » HRA
HRA
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న వేతనాలు.. డీఏ, హెచ్ఆర్ఏ పెంపు.. ఎప్పటినుంచంటే?
8th Pay Commission : జనవరి 1, 2026 నుంచి 8వ వేతన సంఘం అమలు కానుంది. కేంద్ర ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు భారీగా పెరగనున్నాయి.
ఈ పనిచేయకపోతే మీ ఇంటికి ఆదాయ పన్ను శాఖ నోటీసులు.. తప్పును సరిదిద్దుకునే ఛాన్స్ ఉంది..
ఇంటి యజమాని పాన్ నంబర్ను టీడీఎస్ చలాన్లో అద్దెకట్టేవారు పేర్కొనాల్సి ఉంటుంది.
AP PRC : ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలుకు జీవోలు విడుదల
ఇటీవల మంత్రుల కమిటీతో జరిగిన ఒప్పందం మేరకు ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీని అమలు చేస్తూ ప్రభుత్వం తాజాగా జీవోలను విడుదల చేసింది. హెచ్ఆర్ఏ స్లాబ్లను పెంచుతూ ఉత్తర్వుల
Steering Committee : స్టీరింగ్ కమిటీలో విభేదాలు.. కార్యాచరణ ప్రకటిస్తామన్న ఉపాధ్యాయ సంఘాలు
పీఆర్సీ విషయంలో మంత్రుల కమిటీతో స్టీరింగ్ కమిటీ జరిపిన చర్చల్లో విభేదాలు వచ్చాయి. స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరించాయి.
HRA GO : విజయవాడ, గుంటూరులో ఇళ్లు అద్దెకు దొరుకుతాయా? కొత్త హెచ్ఆర్ఏ జీవోపై ఉద్యోగులు ఫైర్
తాజాగా ఇచ్చిన జీవోలో అన్నీ లొసుగులే ఉన్నాయని చెప్పారు. 30శాతం ఇవ్వాల్సిన హెచ్ఆర్ఏ... ఏ ప్రాతిపదికన 16 శాతం ఇస్తున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
CS Sameer Sharma : పీఆర్సీతో జీతాలు తగ్గవు, సౌతిండియాలోనే ఏపీలో హెచ్ఆర్ఏ ఎక్కువ
కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు. సౌత్ ఇండియాలోనే ఏపీలో హెఆర్ఏ ఎక్కువగా ఉంది. కరోనా సమయంలోనూ ఉద్యోగులకు మేలు చేశాము.
Salaries Hike : ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్న్యూస్.. పెరగనున్న జీతం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి వారి వేతనాలు పెరగనున్నాయి.
HRA బెనిఫిట్స్ : అద్దెంట్లో ఉండలా? కొత్త ఇళ్లు కొనాలా? తేల్చుకోండి!
వేతన జీవులకు పన్ను మినహాయింపు (80C) అనేది ఒక ఆయుధం లాంటింది. పన్ను చెల్లింపులపై మినహాయింపు పొందేందుకు అలోవెన్సులపై ఆధారపడుతుంటారు. తమ ఖర్చులను చూపించి పన్ను మినహాయింపులను పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. 80C వర్తించే పాత పన్నువిధానం కింద వేతనపరు
టి.ఉద్యోగులకు తీపి కబురు అందేనా : పీఆర్సీ కమిటీ కసరత్తులు
హైదరాబాద్ : నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం… ఉద్యోగుల ఐఆర్, ఫిట్మెంట్ ఇచ్చే దానిపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముగ్గురు సభ్యులతో ఇప్పటికే పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల ప్రయోజనాలను మెరుగుపర్చే విధంగా ప్రభు