Home » HUMAN RIGHTS
'సులభ్' వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్ గుండెపోటుతో మరణించారు. ఈ సంస్థ ద్వారా అనేక కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణానికి విశేష కృషి చేసారాయన. పాఠక్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.
కొత్త చట్టం ప్రకారం ఇకపై వలసదారుల్ని బ్రిటన్లోకి అనుమతించారు. అనేక దేశాల నుంచి బ్రిటన్ సహా జర్మనీ, ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాలకు అక్రమంగా వలస వస్తుంటారు. నిజానికి ఇతర యూరప్ దేశాలతో పోలిస్తే బ్రిటన్కు వచ్చే వారి సంఖ్య తక్కువే. అయినప్పటికీ అక
పోలీస్ స్టేషన్లలో మానవహక్కుల ఉల్లంఘన, అణచివేత కొనసాగుతుండటం ఆందోళనకరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
హ్యాకర్-ఫర్-హైర్ సంస్థలో తయారైన సాఫ్ట్వేర్ను కొన్ని దేశాలు ప్రతిపక్షాలు, పత్రికా సంస్థలు, ఉగ్రవాదులు, మానవ హక్కులు మరియు పత్రికా స్వేచ్ఛా కార్యకర్తలపై ప్రయోగిస్తున్నాయా?
బెంగాల్ లో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) విచారణ జరగాల్సిందేనని హైకోర్టు వెల్లడించింది. ఒకవిధంగా ఇది మమతా బెనర్జీకి షాక్ తగిలినట్లే. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసపై ఎన్హెచ్ఆర్సీ విచారణ చేపట్టాలని కోర్�
స్వీడన్ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్.. భారతీయ రైతు ఉద్యమానికి తన మద్దతు కొనగిస్తున్నట్లుగా మరోసారి ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆమె భారత ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు. రైతు ఉద్యమానికి మద్దతిస్తూ గ్రెటా చేసిన ట్వీట్
ఈశాన్య సిరియాలో కారుబాంబు పేలింది. ఈ ఘటనలో 12 మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. టర్కీ మద్దతుదారుల అదుపులో ఉన్న నార్తరన్ టౌన్లో జరిగిన బాంబుదాడిలో పదిమందికి పైగా మృత్యువాతపడినట్టు సిరియన్ విపక్ష కార్యకర్తలు చెప్పారు. అల్-బాబ్ టౌన్ లో శ
మానవహక్కుల గ్రూప్ ఆమ్నెస్టీ ఇండియా ఆఫీసుల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రూ.36 కోట్ల విలువైన విదేశీ విరాళాలకు సంబంధించి నిబంధనలను ఆమ్నెస్టీ ఉల్లంఘించిందని ఈ నెల 5న హోంశాఖ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ… ఢిల్లీలో, బెంగళూరుల�
దివంగత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ హిమాలయాలకన్నా పెద్దదైన తప్పు చేశాడని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. 1947లో నెహ్రూ ప్రకటించిన “అకాల కాల్పుల విరమణ”ఏవోకే ఏర్పాటుకు కారణమైందన్నారు. 1948లో కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితికి తీసుక�