-
Home » HUMAN RIGHTS
HUMAN RIGHTS
ఇరాన్ ఆందోళనల్లో 5,000 మంది మృతి.. 24,000 మందికి పైగా అరెస్టు.. ఇంకా ఏం జరగనుంది?
ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. “ఇరాన్కు కొత్త నాయకత్వం రావాల్సిన సమయం వచ్చింది” అని అన్నారు.
మరో హిందూ వ్యక్తికి నిప్పంటించారు.. బంగ్లాదేశ్లో అసలు హిందువులను ఎందుకు చంపుతున్నారు?
పోలీసుల దర్యాప్తుల ప్రకారం.. ఆగస్టు 5 నుంచి 20 మధ్య మైనారిటీలపై నమోదైన దాడి కేసుల్లో 98.4 శాతం రాజకీయ కారణాల వల్ల జరిగినవిగా తేలాయి.
పీవోకేలో యధేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘన.. పాకిస్తాన్పై నిప్పులు చెరిగిన భారత్..
సైనిక ఆక్రమణ, అణచివేత, క్రూరత్వం, వనరులను చట్టవిరుద్ధంగా దోపిడీ చేయడంపై అక్కడి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు..
విదేశీ మూవీలు, టీవీ కార్యక్రమాలు చూస్తే ఉత్తర కొరియా ప్రజలను కిమ్ ఏం చేస్తున్నారో తెలుసా? ఏకంగా..
కాంగ్ గ్యూరి అనే మహిళ ఉత్తరకొరియా నుంచి 2023లో తప్పించుకుని పారిపోయారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ముగ్గురు స్నేహితులు దక్షిణ కొరియాకు చెందిన కంటెంట్తో పట్టుబట్టారని, వారికి మరణశిక్ష విధించారని చెప్పారు.
Delhi : ‘సులభ్’ కాంప్లెక్స్ల వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ గుండెపోటుతో మృతి
'సులభ్' వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్ గుండెపోటుతో మరణించారు. ఈ సంస్థ ద్వారా అనేక కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణానికి విశేష కృషి చేసారాయన. పాఠక్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.
Rishi Sunak: అక్రమ వలసదారులపై బ్రిటన్ కొరడా.. దేశంలోకి రాకుండా కొత్త చట్టం తెస్తున్న రిషి సునాక్
కొత్త చట్టం ప్రకారం ఇకపై వలసదారుల్ని బ్రిటన్లోకి అనుమతించారు. అనేక దేశాల నుంచి బ్రిటన్ సహా జర్మనీ, ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాలకు అక్రమంగా వలస వస్తుంటారు. నిజానికి ఇతర యూరప్ దేశాలతో పోలిస్తే బ్రిటన్కు వచ్చే వారి సంఖ్య తక్కువే. అయినప్పటికీ అక
CJI : పోలీస్ స్టేషన్లలో మానవహక్కుల ఉల్లంఘన..ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు
పోలీస్ స్టేషన్లలో మానవహక్కుల ఉల్లంఘన, అణచివేత కొనసాగుతుండటం ఆందోళనకరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
Israeli hack-for-hire: ప్రతిపక్షాలు, జర్నలిస్ట్లు టార్గెట్గా ఉగ్రవాదులపై కన్నేసే స్పైవేర్
హ్యాకర్-ఫర్-హైర్ సంస్థలో తయారైన సాఫ్ట్వేర్ను కొన్ని దేశాలు ప్రతిపక్షాలు, పత్రికా సంస్థలు, ఉగ్రవాదులు, మానవ హక్కులు మరియు పత్రికా స్వేచ్ఛా కార్యకర్తలపై ప్రయోగిస్తున్నాయా?
Bengal Violence: ఎన్నికల తర్వాత హింసపై విచారణ జరగాల్సిందే: హైకోర్టు
బెంగాల్ లో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) విచారణ జరగాల్సిందేనని హైకోర్టు వెల్లడించింది. ఒకవిధంగా ఇది మమతా బెనర్జీకి షాక్ తగిలినట్లే. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసపై ఎన్హెచ్ఆర్సీ విచారణ చేపట్టాలని కోర్�
ఎన్ని కేసులు పెట్టినా.. తగ్గేదే లేదు.. రైతులకు సపోర్ట్ చేస్తా..!
స్వీడన్ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్.. భారతీయ రైతు ఉద్యమానికి తన మద్దతు కొనగిస్తున్నట్లుగా మరోసారి ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆమె భారత ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు. రైతు ఉద్యమానికి మద్దతిస్తూ గ్రెటా చేసిన ట్వీట్