Home » Human Trails
భారత్ లో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ శరవేగంగా సాగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. దేశంలో మూడు కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధి వివిధ దశల్లో ఉందని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెల
ప్రపంచం మొత్తాన్ని ఒక వైరస్ గజగజలాడిస్తోంది. దేశ ప్రజల గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇంకా ఏదైనా ఆశ ఉందంటే.. అది కచ్చితంగా వ్యాక్సినే. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సిన్ ట్రయల్స్.. ఫైనల్ స్టేజ్క�
కరోనా వ్యాక్సిన్పై ప్రయోగాలు వేగంగా జరుగుతున్నాయి. ఆస్ట్రాజెనికా, ఫైజర్ బయో ఎన్ టెక్, కాసినో వ్యాక్సిన్లు ప్రయోగాల్లో దూసుకుపోతున్నాయి. ఇవి ఇప్పటికే ఒకటి రెండు దశలు దాటాయి. ఆస్ట్రాజెనికా ప్రధానంగా ఇమ్యూనిటి పవర్ పెంచగా.. మిగతా రెండు �
యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెడతామంటోంది సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా. వైరస్ను సమర్థవంతంగా తుదముట్టించే టీకా ఈ ఏడాది అక్టోబర్కల్లా తెస్తామంటోంది. అవును.. ఇది నిజమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎస్ఐఐ సీ�
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కోసం ముమ్మర ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరి నాటికి కొవిడ్-19 టీకా వచ్చే అవకాశం ఉన్నట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. టీకా అభివృద్ధిలో ఏడు దే�
ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ -19 వైరస్ను మహమ్మారిగా ప్రకటించడంతో దీని నియంత్రించేందుకు వ్యాక్సిన్ కనిపెట్టేదిశగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఒక వ్యాక్సీన్ మాత్రమే ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా రక్షించగలదు. ఇలాంటి వ్యాక్సిన్న�