-
Home » Humans
Humans
2029 నాటికి మానవ మేధస్సును ఏఐ అధిగమిస్తుంది : ఎలన్ మస్క్
Elon Musk : 2029 నాటికి ఏఐ మానవులను అధిగమిస్తుందని టెస్లా బాస్ ఎలన్ మస్క్ అంచనా వేశారు. గతంలోనే ప్రఖ్యాత ఫ్యూచరిస్ట్, శాస్త్రవేత్త రే కుర్జ్వీల్ ఏఐ గురించి సంచలన వాస్తవాలను వెల్లడించారు.
Blind Village : ఆ ఊర్లో మనుషులు, జంతువులకూ కంటిచూపు ఉండదు.. అంతా అంధులే..
అదొక అంధుల గ్రామం. ఆ గ్రామంలో మనుషులు ఎవ్వరికి కంటిచూపు కనిపించదు. మనుషులకే కాదు అక్కడి జంతువులకు కూడా చూపు కనిపించదు. వారిదో వింత జీవితం..
AI Risk to Humans : ఏఐతో మానవాళికి ముప్పు.. మరో 10ఏళ్లలో వినాశనం తప్పదు.. టాప్ టెక్ సీఈఓల ఆందోళన..!
AI Risk to Humans : ఏఐ టెక్నాలజీపై ట్విటర్ టెస్లా హెడ్ ఎలన్ మస్క్ (Elon Musk) సహా టాప్ టెక్ సీఈఓలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్ సర్వేలో 42 శాతం మంది సీఈఓలు రాబోయే కొద్ది సంవత్సరాల్లో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మానవజాతిని నాశనం చేయగలదని అభిప్రాయపడ
Omicron In Rats : ఎలుకల్లో ఒమిక్రాన్.. ఆ తర్వాతే మనుషులకొచ్చిందా?!
దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ముందు ఎలుకల్లో వృద్ధి చెంది మనుషుల్లోకి వచ్చిందా?
Whale Dead Body : తిమింగలం డెడ్ బాడీకి దగ్గరకెళ్లొద్దు..ప్రాణాలు పోతాయ్..!ఎందుకంటే..
తిమింగలం చనిపోయినా దాని చుట్టు పక్కల ఉంటే చాలా ప్రమదమేనని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దాని కళేబరానికి దూరంగా ఉండాలి లేదంటే ప్రాణాలు పోతాయట. ఎందుకంటే..
Human Lifespan : మనిషికి మరణం లేదా? ఎన్నేళ్లైనా బతకొచ్చా? పరిశోధనలో ఆసక్తికర విషయాలు
ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. ఇది సత్యం. పుట్టుకలు చావులు సర్వ సాధారణం. అది మనిషి అయినా, జంతువైనా అంతే. అయితే, దీర్ఘకాలం ఆరోగ్యంగా బతకాలని కోరుకోని
Monkey B Virus: మనుషుల్లో కొత్త వైరస్.. చైనాలో తొలి మరణం!
ఇప్పటికే కరోనా మహమ్మారి వలన ఉక్కిరిబిక్కిరి అయిన ప్రపంచ దేశాలు కరోనా పుట్టిన చైనాను దోషిని చేశాయి. వూహన్ ల్యాబ్ లో కరోనా మహమ్మారి పుట్టిందా లేక చైనా సృష్టించిందా అనే ప్రశ్నలు వినిపిస్తుండగానే కరోనా మ్యుటెంట్లు, వేరియంట్లు అని రూపాంతరం చెం
Corona For Lions : సింహాల నుంచి మనుషులకు కరోనా సోకదు..
హైదరాబాద్ నెహ్రూ జూపార్కులోని 8 సింహాలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందన్న వార్తలపై కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పందించింది.
Delhi : ఢిల్లీలో కరోనా..కుక్కల స్మశాన వాటికలో దహనాలు
Dog Crematorium Site : దేశ రాజధాని ఢిల్లీ..కరోనాతో అతలాకుతలమవుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. మరణాల సంఖ్య కూడా అదే విధంగా ఉంటుండడంతో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా..ఫలితాలు అంతగా కనిపించడం లేదు. ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత, ఆక్
అంగారకుడిపై అడుగెప్పుడు..?