Home » hunger
లాక్ డౌన్ ఎఫెక్ట్ మనుషులపైనే కాదు …. కోతులపైనా పడింది. అవి తిండిలేక ఇళ్లపై దాడి చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలోని గుళ్లు ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంతో ప్రస్తుతం గుళ్ళు కూడా మూత పడ్డాయి. దీ�
పేదోడికి ఆపన్న హస్తం. రెక్కాడితే గానీ డొక్కాడని వారికి చేయూత నివ్వడమే లక్ష్యం. అందరూ కడుపునిండా భోజనం చెయ్యాలన్నదే ఆ పథకం ఉద్దేశం. ప్రారంభించిన నాటి నుంచి
క్రిస్మస్. లోకరక్షకుడు ఏసుక్రీస్తు సామాన్య మానవుడిగా భూమిమీద పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ అంటే క్రైస్తవులకు ఎంతో ప్రత్యేకమైనది. క్రిస్మస్ పండుగ అంటే మొదటిగా గుర్తుకు వచ్చే క్రిస్మస్ చెట్టు. అసలు క్రిస్మస్ కు చెట్టుకు ఏంటి సంబంధం అంటే ఈ క్�
రాజకీయ నాయకులు చెప్పే స్వీట్ అబద్దాలకు మురిసిపోతుంటాం కదా? కానీ చేదు నిజాలు చదివాలంటే మాత్రం ధైర్యం కావాలి. ఓస్ ఇంతేనా? అనిపించే వార్తే అనుకుంటే ఇది చిన్న వార్తే కానీ ఓ పిల్లవాడు.. ఎనిమిదేళ్ల బాలుడు తిండి దొరక్క చనిపోవడం అంటే.. నిజంగా ఇది సభ్య